ఇండియాలో అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్గా భావిస్తోన్న ఢిల్లీ నిజాముద్దీన్ 'మర్కజ్'కు సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాలతోపాటు దేశం నలుమూలల నుంచి వేల మంది ముస్లింలు ప్రార్థనల కోసం అక్కడికొచ్చి.. కరోనా కాటుకు గురై.. తెలియకుండానే వైరస్ను వ్యాపింపజేశారు. ఆ వ్యాప్తి ఎంతదాకా వెళ్లిందంటే.. ఏకంగా కొన్ని జాతులకు జాతులే తుడిచిపెట్టుకుపోయేంత!
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dMQmMb
Tuesday, March 31, 2020
బాధ్యతారాహిత్యంతో 441మందికి కరోనా లక్షణాలు: ‘మర్కజ్’పై అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత రెండ్రోజుల్లోనే కరోనా కేసులు అత్యధికంగా పెరిగాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ 97 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 41 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2QZIbCE
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2QZIbCE
అమ్మో ఒకటో తారీఖు.. వేతన జీవి ఎదురుచూపులు.. జీతం ఖాయమేనా ?
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో పది రోజులకు పైగా దుకాణాలు, సంస్ధలు, పరిశ్రమలు, మాల్క్ అన్నీ మూతపడటంతో మార్చి నెల జీతాల చెల్లింపు ఉంటుందా లేదా అన్న ఆందోళన ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని ప్రతిపాదిస్తుండగా.. ప్రైవేటు యాజమాన్యాలు ఆ మాత్రం హామీ కూడా ఇవ్వడం లేదు. దీంతో జీతాలు అందుకోవాల్సిన తరుణంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3aKmkXq
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3aKmkXq
కుదిపేస్తున్న నిజాముద్దీన్ మర్కజ్.. కుట్ర కోణం ఉందేమోనన్న సంచలన ఆరోపణలు..
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కరోనా వ్యాప్తికి ఎపిసెంటర్గా మారడంపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన లాగా తనకు అనిపించట్లేదని.. దీని వెనకాల ప్రీ-ప్లాన్డ్ కుట్ర కోణం ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఏ ఉద్దేశంతో ఆ జమాత్ను నిర్వహించారు.. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తేల్చాల్సిన
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2JumcQ2
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2JumcQ2
ఆ వీడియో అద్భుతం: ప్రధాని మోడీకి థ్యాంక్స్ అంటూ ఇవాంక ట్రంప్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ ట్విట్టర్లో యోగ నిద్ర వీడియోను షేర్ చేయగా.. దాన్ని వీక్షించారు ఇవాంక ట్రంప్. ఆ తర్వాత ఆ వీడియో అద్భుతమంటూ రీట్వీట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UAWMqp
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UAWMqp
కరోనా : నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన తెలంగాణ ఉద్యోగి.. దెబ్బకు సచివాలయం ఖాళీ..
తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్వో అధికారి కూడా మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు. మర్కజ్లో మత ప్రార్థనలకు వెళ్లినవారి వివరాలు ప్రభుత్వానికి అందడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఒకరికొకరు ఫోన్
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2wVoKnF
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2wVoKnF
భూగర్భంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి.. ‘మర్కజ్’ తర్వాత మైనర్లు గజగజ..
‘బ్రేక్ ద చైన్' అనేది కరోనా వ్యతిరేక పోరాటానికి ట్యాగ్ లైన్. చైన్ బ్రేక్ కావడానికి ముందు అసలు లీడ్ ఎక్కడుందో కనిపెట్టడం కూడా చికిత్సలో ముఖ్యాంశమవుతుంది. వైరస్ ఎక్కణ్నుంచి వ్యాప్తి చెందిందో తెల్సుకోగలిగితే.. రోగుల్ని ఈజీగా గుర్తించే వీలవుతుంది. వైరస్ విస్పోటనం చెందే చోటును ఎపిసెంటర్ గా భావిస్తే.. ఇండియాలో ప్రస్తుతానికి బయటపడ్డ అతి పెద్ద
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39yEaeO
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39yEaeO
ఆన్లైన్ ద్వారా అఖిలపక్ష భేటీ పెట్టండి .. కరోనా సంక్షోభంపై జగన్ కు చంద్రబాబు లేఖ
ఏపీలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు అఖిల పక్ష నాయకుల సలహాలు , సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు . ఆన్ లైన్ లో అఖిల పక్ష భేటీ నిర్వహించాలని ఆయన సీఎం జగన్ ను కోరారు. కరోనా తీవ్రతరం అవుతుంటే
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UQp0MB
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UQp0MB
జగన్! లాక్డౌన్ వేళ వారందర్నీ ఆదుకుంటారా? లేదా?: పవన్ కళ్యాణ్
అమరావతి: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్తో అన్ని పనులు ఆగిపోయాయని, దీంతో కూలీలు, భవన కార్మికులు, ఉద్యాన, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2WXI668
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2WXI668
వలస కూలీల పిటీషన్ పై సుప్రీంలో విచారణ .. సుప్రీం కీలక ఆదేశాలివే
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న సర్కార్ సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తుంది. ఇక ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, శ్రామికులు పనులు లేక వివిధ నగరాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మన
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2Jum0QO
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2Jum0QO
లాక్ డౌన్ ఎఫెక్ట్ .. వాహన డాక్యుమెంట్ల రెన్యువల్ కు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం
కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కాయలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే సమయంలో వాహనదారులు సైతం రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు విధించారు . ఇక ఈ క్రమంలో అన్ని డాక్యుమెంట్లు ఉన్నా వాహనదారులు బయటకు రావాలంటే పోలీసుల దెబ్బకు భయపడుతున్న పరిస్థితి .ఇక
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UV6jY4
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UV6jY4
TIMELINE : ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్లో అసలేం జరిగింది.. కరోనా లాక్ డౌన్ను ధిక్కరించారా?
సోమవారం(మార్చి 30) నాటికి భారత్లో కరోనా వైరస్ కాస్త అదుపులోనే ఉందని చాలామంది భావించారు. కానీ సాయంత్రం వరకే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిఘీ-జమాత్ కార్యక్రమ వివరాలు బయటకు రావడం.. చాలా రాష్ట్రాల్లో నమోదైన కరోనా మృతుల్లో వీరే ఎక్కువగా ఉండటంతో కొత్త అలజడి మొదలైంది. తెలంగాణలో మృతి
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w26cl5
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w26cl5
coronavirus: ఢిల్లీ వెళ్లొచ్చిన వారు ముందుకురండి, లేదంటే చర్యలు తప్పవు: సీఎం జగన్
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంపై కూడా అధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్షించారు. ఢిల్లీ వెళ్లొచ్చినవారితో కలిసినవాళ్లు వైద్య పరీక్షలకు ముందుకురావాలని సీఎం జగన్ కోరారు. అర్భన్ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలపై కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేసిన ఇంటింటీ సర్వేపై ఆరాతీశారు. ఆక్వా రంగం, అనుబంధ రంగాల పరిస్థితి గురించి అధికారులు ఎక్స్ప్లేన్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/341zsVM
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/341zsVM
Lady SI రచ్చ రచ్చ: నేను చెప్పినట్లు చెయ్యాలి, పెట్రోల్ బంక్ కాల్చి బూడిద చేస్తా, దెబ్బకు !
బెంగళూరు/ మైసూరు: జీపులో డీజిల్ పట్టకపోవడంతో లేడీ ఎస్ఐ రెచ్చిపోయింది. నాతోనే పెట్టుకుంటారా ? మీరు ఇక్కడ ఎలా పెట్రోల్ బంక్ లో వ్యాపారం చేస్తారో నేను చూస్తాను, మీ పెట్రోల్ బంక్ కు నిప్పంటించి కాల్చి బూడిద చేస్తానని లేడీ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే పెట్రోల్ బంక్ సీజ్ చేసి తాళం వేసి తన
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UxFlqz
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UxFlqz
fact check: ఆర్థిక సంవత్సరం పొడిగించడం లేదు, సోషల్ మీడియాలో పుకార్లకు ఆర్థికశాఖ క్లారిటీ
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. జూన్ 30వ తేదీ వరకు ఫైనాన్షియల్ ఈయర్ కొనసాగుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మార్చి 31వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ముగుస్తోందని.. ఇందులో ఎలాంటి సందేహాం లేదని పేర్కొన్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39wJS0H
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39wJS0H
కరోనా సోకకుండా ఉండటానికి ఆ వంటింటి చిట్కా పని చేయదట: నమ్మొద్దంటోన్న నిపుణులు..!
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చైనాకు చెందిన ఓ వైద్యశాస్త్ర నిపుణుడు వంటింటి చిట్కాను చెప్పారు. సాధారణంగా జలుబు బారిన పడిన సమయంలో వేడి నీటిలో కొన్ని జామాయిల్ ఆకులు గానీ లేదా కొంత ఝండూబామ్ను గానీ వేసి ఆవిరి పీల్చుతుంటారు. కరోనా వైరస్ దరి చేరకుండా ఉంటానికి అదే ఫార్ములాను ఫాలో
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UQETm7
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UQETm7
కరోనా వైరస్ : ఇదీ ఏపీలో పరిస్థితి.. సీఎం జగన్ కీలక సూచనలు..
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 40కి చేరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా నమోదైన కేసుల వివరాలు.. నియంత్రణ చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నమోదైన 17 కేసుల్లో.. ఎక్కువమంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగి జమాతే సదస్సుకు హాజరైనవారిగా సీఎంకు అధికారులు చెప్పారు. ఢిల్లీలో
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3bIX1Fg
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3bIX1Fg
ఢిల్లీలో కరోనా టెర్రర్ ... నిజాముద్దీన్ లో సభ ఎఫెక్ట్ ..కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఢిల్లీ లో కరోనా టెర్రర్ పెరిగిపోయింది . ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారు చాలా మందికి కరోనా పాజిటివ్ రావటంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది . ఇక ఈ మతపరమైన ప్రార్ధనలలో పాల్గొన్న వారే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో నిజాముద్దీన్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిజాముద్దీన్
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ymqbf7
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ymqbf7
కరోనా : తెలంగాణలో ఎంతమంది ఢిల్లీ మర్కజ్కి వెళ్లొచ్చారు.. ఏ జిల్లాలో ఎందరు..?
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ ప్రార్థనా మందిరం ప్రస్తుతం భారత్లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపి సెంటర్గా మారింది. దాదాపు నెల రోజులు మార్చి 15 వరకు ఇక్కడ జరిగిన మత ప్రార్థనల్లో దేశవ్యాప్తంగా 2వేల పైచిలుకు మంది పాల్గొన్నట్టు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఎంతమంది పాల్గొన్నారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. నెల రోజుల పాటు
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39v7xOX
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39v7xOX
ఏపీ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం- ఉద్యోగ సంఘాలతో జగన్..
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో మార్చినెల జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఉంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2R0uG5D
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2R0uG5D
coronavirus: షుగర్, పిండి ఉచితంగా ఇవ్వలేరా..? రేషన్ పంపిణీపై దేవినేని ఉమా ఫైర్
ఏపీ ప్రభుత్వంపై విపక్ష టీడీపీ మండిపడింది. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో కూడా సరుకులను ఉచితంగా ఇవ్వకపోవడం సరికాదని ఆగ్రహాం వ్యక్తం చేసింది. బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తే సరిపోతుందా అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోధుమపిండి, చక్కెర ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మంగళవారం దేవినేని ఉమా ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, కొండపల్లిలో పర్యటించారు. సర్వర్లు
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/344r73M
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/344r73M
లాక్ డౌన్ టైం.. రోడ్ల మీద తిరిగే వాళ్లకు క్లాస్ పీకుతున్న తెలంగాణా మంత్రి హరీష్ రావు
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ అయ్యింది . ఇక లాక్ డౌన్ సందర్భంగా ప్రజలతో పాటు చాలా మంది నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా అధికారులకు ఆదేశాలిస్తూ , నిత్యం ప్రజల అవసరాల గురించి ఆరా తీస్తున్న మంత్రులు ఎవరికి వారు పనులు చేసుకుంటున్నా మీడియాకు మాత్రం
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2wRu1fX
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2wRu1fX
Monday, March 30, 2020
Corona:‘లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్’పై కేంద్రం స్పష్టత
న్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై కేంద్రం స్పందించింది. కరోనావైరస్ ప్రభావం స్థానిక వ్యాప్తి(లోకల్ స్టేజ్)లోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్(సమూహ వ్యాప్తి)కి చేరుకోలేదని కేంద్ర ఆరోగ్యశఆఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి చేరితే కేంద్ర ఆరోగ్యశాఖ ఆ విషయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bAg0ln
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bAg0ln
కేరళ సీఎంకు షాక్ : ఆ నిర్ణయం సరికాదన్న ఐఎంఏ.. ఉపసంహరించుకుంటారా?
లాక్ డౌన్ కారణంగా కల్లు,మద్యం దుకాణాలు ఒక్కసారిగా మూతపడటంతో మద్యం ప్రియులు,తాగుబోతులు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. అలవాటైన ప్రాణాలు.. పూటకు చుక్క వేస్తే గానీ స్థిమితంగా ఉండలేనివారు.. మద్యం లేక జుట్టు పీక్కుంటున్నారు. అంతేనా.. రోడ్ల మీద పడి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా వైన్ షాపులకే కన్నం వేసే పనులు కూడా చేస్తున్నారు. మరికొందరైతే సైకోలుగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UHoQXS
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UHoQXS
అయ్యో టీనా.. పెళ్లి పెటాకులేనా? ఐఏఎస్ జంట ‘సోషల్’ డిస్టెన్స్.. రెండేళ్లకే వైరాగ్యం..
టీనా దాబి.. పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటిదాకా సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన అందరికంటే ఎక్కువగా దేశంలో పాపులారిటీ పొందిన ఆమెకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఫేస్ బుక్ లో దాదాపు 3 లక్షలు, ట్విటర్ లో 1.2లక్షలు, ఇన్స్టాలో మరో 5 లక్షల మంది అనుసరిస్తుంటారు. యువతలో స్ఫూర్తిని నింపుతూ ఆమె రాసే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UMdemj
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UMdemj
corona: మోడీ ప్రభుత్వం ఏప్రిల్లో ఎమర్జెన్సీ విధించనుందా?: నిజమెంత?
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్లో ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి)ని విధిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bFo0BV
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bFo0BV
మత్స్యకారులను ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి.. తమిళ సీఎం రియాక్షన్ ఇదీ..
లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నై హార్బర్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. మత్స్యకారులకు అవసరమైన సాయం అందించేందుకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వారి బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQ0JZP
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQ0JZP
లాక్డౌన్ ఎఫెక్ట్ : పంతులు లేరు, పూలు లేవు..తూతూ మంత్రంగా అంత్యక్రియలు
కరోనావైరస్.. ఎక్కడో పుట్టిన ఈ మహమ్మారి మనదేశంలోకి ప్రవేశించి ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. మొత్తం దేశాన్నే అంధకారంలోకి నెట్టివేసింది. ఇటు ప్రజల పొట్టను కొట్టడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేసేసింది. చివరకు సొంతవారు మరణిస్తే కడచూపు కూడా చూసేందుకు లేకుండా చేసింది. అవును ప్రస్తుతం దేశంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరణించిన వ్యక్తికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JoewP4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JoewP4
ఎమ్మెల్యే రోజా చేసిన వీడియో పై బండ్ల గణేష్ ట్వీట్... అసలు విషయం ఏంటంటే
కరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా పౌల్ట్రీ కుదేలైంది. ఇక లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది. ఇక దీనికి చాలా మంది సెలబ్రిటీలు , అధికారులు చికెన్ , ఎగ్స్ బాగా తినాలని , ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రజల్లో అవేర్నెస్ కలిగిస్తున్నారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ చికెన్ తినాలని చెప్పారు. ఇక
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bz4PJR
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bz4PJR
కరోనా క్వారంటైన్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు!: సహాయకుడికి పాజిటివ్
జెరూసలెం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. సామాన్యుల నుంచి దేశాధి నేతల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందస్తు జాగ్రత్తచర్యలో భాగంగా నెతన్యాహూ కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. వారం రోజుల క్రితం పార్లమెంటు సమావేశాలకు హాజరైన బెంజిమన్ ప్రతిపక్ష సభ్యుల సలహాలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wFDbMC
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wFDbMC
ఏపీకి ఆగిన విదేశీయుల రాక - ఊపిరిపీల్చుకున్న అధికారులు- త్వరలో పరిస్ధితి అదుపులోకి..
ఏపీలోకి విదేశీయుల రాక ప్రారంభం అవగానే కరోనా బాధితుల సంఖ్య కూడా మొదలైంది. ముఖ్యంగా యూరప్, గల్ఫ్, అమెరికా దేశాల నుంచి వచ్చిన విదేశీయుల కారణంగానే ఏపీలో ఇప్పటివరకూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వీరి నుంచి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యువకు ఈ వైరస్ పాకింది. అయితే గత రెండు రోజులుగా ఏపీకి విదేశీయుల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UNwj7S
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UNwj7S
కరోనా : చిరకాల మిత్రుడి కోసం రంగంలోకి చైనా.. పాక్లో ఏం చేయబోతుందో తెలుసా..?
పాకిస్తాన్-చైనా మధ్య సత్సంబంధాల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ముఖ్యంగా గత రెండు,మూడేళ్ల నుంచి పాకిస్తాన్లో చైనా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే పాకిస్తాన్కు సంబంధించి అంతర్జాతీయ సమాజం లేవనెత్తే ఉగ్రవాద అంశాల్లోనూ చైనా పాక్ను వెనకేసుకురావడం.. తనకున్న విశేషాధికారాలను ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో కరోనా విపత్తు పాకిస్తాన్ సతమతమవుతుంటే చైనా చూస్తూ ఊరుకుంటుందా..
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39sNMYo
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39sNMYo
మూడు నెలలు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
కరోనా ప్రపంచ దేశాలనే కాదు ఇటు ఇండియాను వణికిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం . బతికుంటే బలిసాకు తిని బ్రతకొచ్చు అన్న చందంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడ పనులు, వర్తక వాణిజ్యాలు ఆగిపోయాయి. ప్రజలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UQqhU5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UQqhU5
భారత్ ఇంకా ఆ స్టేజ్కి చేరుకోలేదు, తప్పుడు ప్రచారం నమ్మొద్దు: కేంద్రం మరోసారి క్లారిటీ
న్యూఢిల్లీ: కొవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి మనదేశం చేరుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అదంతా తప్పుడు ప్రచారమేనని తెలిపింది. ఇంకా మనదేశం లోకల్ ట్రాన్స్మిషన్ స్టేజ్లోనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X0CPeh
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X0CPeh
కరోనా ఎఫెక్ట్ ... లాక్ డౌన్ తో ఊపిరి తీసుకుంటున్న భూమి .. తగ్గుతున్న కాలుష్యం
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక నష్టం జరుగుతుంది. కరోనా మహమ్మారి వల్ల తీవ్ర ప్రాణ నష్టం కూడా జరుగుతుంది . కానీ ప్రస్తుత పరిస్థితి వల్ల భూమి కాస్త ఊపిరి తీసుకుంటుంది. కాలుష్యం తగ్గుతోంది. ఢిల్లీ సహా 90 నగరాల్లో కొద్దిరోజులుగా కనీస స్థాయి కాలుష్యం నమోదవుతోంది. దీంతో వాయు నాణ్యత మెరుగుపడుతోంది. కాలుష్య నివారణ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39pVaE5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39pVaE5
కరోనాపై పోరులో ఏపీ సర్కార్ మరో ముందడుగు- ఇంటి వద్దకే మొబైల్ శానిటైజర్లు..
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శానిటైజర్లు, హ్యాండ్ వాష్ ల కొరత ప్రజలను వేధిస్తోంది. కానీ చూస్తూ చూస్తూ అలాగే వదిలేయలేని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మొబైల్ శానిటైజర్లను ప్రజల ఇళ్ల వద్దకే పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bBcM11
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bBcM11
సిసలైన నాయకుడికి సెల్యూట్.. కేసీఆర్కు నటుడు సోనుసూద్ ప్రశంసలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు.. ముఖ్యంగా రైతన్నలకు,వలస జీవులకు ఆయన భరోసా ఇచ్చిన తీరు అందరి చేత భేష్ అనిపించుకుంటోంది. ఆదివారం(మార్చి 29) సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఎంతోమంది నెటిజెన్స్ సోషల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axlBsS
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axlBsS
కరోనా నిరోధానికి మేము సైతం అంటున్న డ్వాక్రా మహిళలు- పోలీసు, వైద్యుల కోసం లక్షలాది మాస్కుల తయారీ..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో మేము సైతం అంటున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఇప్పటివరకూ తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేందుకే ప్రాధాన్యం ఇచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు.. ఇప్పుడు కరోనా విపత్తుకు తమ వంతుగా మాస్కులను అందించాలని నిర్ణయించాయి. వివిధ జిల్లాల్లో ఉన్న పేద మహిళలు తమ సంఘాల తరఫున కరోనాపై పోరాడుతున్న పోలీసు, వైద్య సిబ్బందికి ఈ మాస్కులను అందించనున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33UE4wQ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33UE4wQ
coronavirus సోకిన వారిని కలెక్టర్లే ఆస్పత్రికి తీసుకురావాలి,ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు:ఏపీ సీఎం
కరోనా వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయా జిల్లాల్లో ఐఏఎస్లే వైరస్ బాధితులకు చికిత్స అందించాలని కోరారు. సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు తెలియజేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bzkY1U
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bzkY1U
లాక్ డౌన్ ప్రాబ్లమ్... వారికి స్పెషన్ పాసులు ఇవ్వాలని ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు అటు సామ్యులకే కాదు, నిత్యావసర వస్తువులు విక్రయించే వారికి సైతం ఇబ్బందిగా మారింది. రోడ్ల మీద కనిపిస్తే పోలీసులు ఆపి ఇబ్బంది పెడుతున్నారన్న భావన బాగా పెరిగిపోయింది. నిత్యావసరాలు అమ్మే షాపుల యజమానులు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు . ఇక నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాలు, ఆ కంపెనీలలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aulaiT
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aulaiT
ఏపీలో కరోనా ఫ్రీ జిల్లాలివే - ఒక్క కేసూ నమోదు కాని వైనం.. అసలు కారణాలివేనా ?
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులుగా నిర్ధారించిన నెల్లూరు, విశాఖలో ఇద్దరు కోలుకున్నట్లు ప్రభుత్వం తాజా హెల్త్ బులిటెన్ లో స్పష్టం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WUHSwM
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WUHSwM
కరోనా దుర్మార్గం: పాక్లో హిందువుల ఆకలి కేకలు.. రేషన్ నిరాకరణ.. మోడీ పంపుతాడని ఎద్దేవా..
కరోనా వైరస్ బారి నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశవ్యాప్త లాక్ డౌన్ ను భరించే ఆర్థిక స్థోమత పాక్ ప్రభుత్వానికి లేదని, పూర్తిగా షట్ డౌన్ అయిపోతే పేదలు ఆకలితో చనిపోయే ప్రమాదముందని, కాబట్టి ప్రజలే నియంత్రణ పాటించాలని ఆ దేశ ప్రధాని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yl5hx5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yl5hx5
ఇదీ నేటి భారత ముఖచిత్రం : వలస జీవులతో నిండిపోయిన హైవేలు..
లాక్ డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ వీధుల్లోకి ఒక్కసారిగా ప్రవాహంలా పోటెత్తారు వలస కార్మికులు. పని లేక.. తిండి లేక.. ఖాళీ కడుపులతోనే మైళ్ల దూరం నడిచేందుకు కాలినడక మొదలుపెట్టారు. బీహార్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,రాజస్తాన్,ఛత్తీస్ఘడ్.. ఇలా ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థాలకు చేరుకునేందుకు వేలాది కి.మీ కాలి నడకనే ప్రయాణిస్తున్నారు. దీంతో భారత ముఖచిత్రంలో.. ఇప్పుడు హైవేలన్నీ వలస
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vXZnRy
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vXZnRy
వలస కార్మికుల కష్టాలపై పిటీషన్ .. విచారణ జరపనున్న సుప్రీం ధర్మాసనం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ సందర్భంగా ప్రజలు బయటకు రావటానికి వీలు లేదని ప్రభుత్వం ప్రకటన చెయ్యటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వలస కూలీల బతుకు భారంగా మారింది . వందల,వేల కిలోమీటర్ల దూరం కూడా కాలినడకన వెళ్తున్న కూలీల పరిస్థితి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ULrUlL
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ULrUlL
sex workers పాలిట శాపంగా కరోనా, విటులు లేక, ఆదాయం రాక నరకయాతన, 2 వేల మంది వేశ్యలు..
కరోనా వైరస్ ప్రభావం సెక్స్ వర్కర్ల జీవితాన్ని మరింత ఛిద్రం చేసింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో రాజధాని నగరాల నుంచి జనం తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్నారు. ఇక దేశ రాజధానిలో ఉన్న సెక్స్ వర్కర్ల వెతలు అన్నీ ఇన్నీ కావు. విటులు లేక, ఆదాయం రాక.. సగం కడుపుకే తినాల్సి వస్తోందని చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3arU7Vu
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3arU7Vu
Sunday, March 29, 2020
కరోనా వైరస్లో కొత్త ట్విస్ట్: పేషెంట్లకు వాసన, రుచి తెలియట్లేదంటే..మృత్యువు సమీపించినట్టేనట
న్యూయార్క్: భయానక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఓ సరికొత్త అంశాన్ని కనిపెట్టారు. కరోనా వైరస్ సోకిన పేషెంట్..క్రమంగా వాసనను కోల్పోతారని, రుచి తెలియకుండా పోతుందని తేల్చారు. దీనిపై హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అమెరికాలో లక్షా 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JmYBR4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JmYBR4
కరోనా కలకలం: తీహార్ జైలు నుంచి 419 మంది ఖైదీల విడుదల, త్వరలో మరో 2581 ఖైదీలు కూడా
న్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీహార్ జైలులోని 419 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బెయిల్పై, మరో 63 మందిని ఎనిమిది వారాల అత్యవసర పెరోల్పై విడుదల చేసినట్లు వివరించారు. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంోలనే జైళ్లలో రద్దీ తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bENCPj
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bENCPj
జగన్ సర్కార్ ముందుజాగ్రత్త: యడ్డీకి ఫోన్..కర్ణాటక సరిహద్దుల్లో ఐసొలేషన్: ఐఎఎస్లకు బాధ్యతలు.. !
చిత్తూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోన్న నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని రప్పించడానికి జగన్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. మొన్నటిదాకా ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు ఎదర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3arP7zX
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3arP7zX
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం: ఈ-అడ్మిషన్స్ ద్వారా విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విద్యావ్యవస్థకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థుల పరీక్షల సమయంలో ఈ నిర్ణయం రావడం పరీక్షలు వాయిదా పడటం విద్యార్థులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vYNw5V
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vYNw5V
కరోనాపై పోరులో మోదీ కొత్త ఐడియా.. కేంద్రం రూల్స్ను పక్కనపెడుతూ.. ఇకపై వాళ్లు జనంలోకి..
చైనాలో వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచీ ప్రపంచ మంతటా ‘కరోనా'నే హాట్ టాపిక్ గా కొనసాగుతున్నది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ ప్రకటనకు ముందు, ఆ తర్వాత కూడా ప్రభుత్వం, మీడియా, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కరోనా ఎలా పుట్టిందో.. ఎలా వ్యాపిస్తుందో.. ఎంటి ప్రమాదాలు కొనితెస్తుందో దాదాపు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wLAkBG
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wLAkBG
జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం: ఇక ఇంటి వద్దకే: మొబైల్ రైతుబజార్లు: పరిమళ్ నత్వానీ .. !
శ్రీకాకుళం: భయానక కరోనా వైరస్ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ గుమ్మం దాటి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దేశం మొత్తం మీద ఇప్పుడున్న కర్ఫ్యూ, అత్యయిక పరిస్థితులు వచ్చేనెల 14వ తేదీ వరకు కొనసాగబోతున్నాయి. ఆ తరువాత కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటాయా? లేదా అనే అంశంపై
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jl5L8J
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jl5L8J
లాక్డౌన్ ఎఫెక్ట్: సొంతూరుకు వెళ్లాలని .. 200 కిలోమీటర్లు నడిచి మృతి చెందిన వ్యక్తి
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే లాక్డౌన్తో పలు పరిశ్రమలు మూతపడటంతో అక్కడి కార్మికులకు ఏం చేయాలో తోచడం లేదు. దీంతో సొంత ఊళ్లకు పయనమయ్యారు. అయితే సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని సొంత గ్రామాలకు కాలినడకన బయలుదేరారు. వారి సొంతూళ్లు చాలా దూరంగా ఉన్నప్పటికీ కాలినడకపైనే బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందాడు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bsBUHo
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bsBUHo
‘హై రిస్క్’తో వైరస్ వ్యాప్తి.. రాత్రంతా రోడ్లపైనే జనం.. ఇరాన్ నుంచి 275 మంది.. పైలట్కు పాజిటివ్
దేశరాజధాని ఢిల్లీతోపాటు అన్ని మహానగరాల నుంచి లక్షల సంఖ్యలో వలస కూలీలు మహానిర్గమనం చేయడాన్ని కేంద్రం ‘‘హై రిస్క్''గా గుర్తంచింది. లాక్ డౌన్ నిబంధనల్ని లక్షల మంది రోడ్లపైకి రావడం.. కనీస జాగ్రత్తలు పాటించకుండా గుంపులుగా సంచరించడాన్ని సీరియస్ గా తీసుకుంది. మరోవైపు, వైరస్ విలయతాండవం చేస్తోన్న ఇరాన్ లో చిక్కుకుపోయిన 275 మంది భారతీయులు ఆదివారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axo4mY
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axo4mY
మూడుదశల్లో రేషన్: ఎప్పుడెప్పుడంటే: పర్యవేక్షించిన రోజా..ఏపీలో నిత్యావసర సరుకుల పంపిణీ షురూ
తిరుపతి: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ ఆరంభమైంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం.. నిర్ణీత సమయానికి రేషన్ పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు చౌక ధరల దుకాణాల డీలర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ఆరంభమైన రేషన్ పంపిణీ సందర్భంగా రద్దీ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. రేషన్ షాపుల వద్ద
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ur6DyG
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ur6DyG
హైదరాబాదీ తొలి కరోనా పేషెంట్తో మోడీ ముచ్చట్లు: కరోనా వారియర్గా అభివర్ణించిన ప్రధాని.. !
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్కు చెందిన తొలి కరోనా వైరస్ పేషెంట్ రామ్గంప తేజతో మాట్లాడారు. ఆయనను కరోనా వారియర్గా అభివర్ణించారు. కరోనా వైరస్ బారిన పడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన తేజ.. పూర్తిగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WODgrX
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WODgrX
లాక్డౌన్పై ప్రధాని మోదీ సంచలనం.. దేశప్రజలు క్షమించాలని వినతి.. వాళ్లపై తీవ్ర ఆగ్రహం
''దేశంలో చిన్నా, పెద్దా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. 21 రోజులపాటు దేశాన్ని లాక్ డౌన్ చేయాలన్న నిర్ణయం మీ అందరినీ ఎంతగానో బాధించి ఉంటుంది. అందరినీ ఇంతగా ఇబ్బంది పెట్టే కఠిన నిర్ణయాన్ని ప్రధాని ఎందుకు తీసుకున్నారని మీలో చాలా మంది అనుకుని ఉండొచ్చు. నాపై కోపం కూడా వచ్చుండొచ్చు. కానీ అందరికీ నేనొక విషయం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UrXtlF
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UrXtlF
కరోనా వద్ద బేరాల్లేవమ్మా: తరతమ భేదాలు చూపని వైరస్: యువరాణిని కబలించిన మహమ్మారి: రాచకుటుంబం
మాడ్రిడ్: కరోనా వైరస్ విలయతాండవానికి స్పెయిన్ అల్లాడుతోంది. ఇటలీ తరువాత ఆ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి స్పెయిన్లో. అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించే ఈ అభివృద్ధి చెందిన దేశంలో కరోనా ధాటికి అక్కడి ప్రజలు కుదేలు అవుతున్నారు. రోజురోజుకూ స్పెయిన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 70 వేల మందికి పైగా స్పానిష్ ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. కోలుకుంటోన్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yj83mt
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yj83mt
కోవిడ్-19: ఆర్మీ అధికారికి సోకిన కరోనావైరస్.. క్వారన్టైన్లోకి బీఎస్ఎఫ్ క్యాంపు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఉన్న తెకన్పూర్ బీఎస్ఎఫ్ అకాడెమీలో పనిచేస్తున్న ఆర్మీ ఆఫీసర్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడంతో ఆ క్యాంపులోని 50 మంది బీఎస్ఎఫ్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఇద్దరు ఈ మాయదారి మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bB11aU
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bB11aU
Coronavirus: కరోనా కాటుకు క్వారంటైన్ లో యువకుడు, తప్పించుకుని కొరికి చంపేశాడు!
చెన్నై/ తేని: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకున్న యువకుడికి కరోనా వైరస్ (COVID-19) వచ్చిందనే అనుమానం వ్యక్తం కావడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అయితే నగ్నంగా రోడ్డు మీదకు వచ్చి నానా హంగామా చేసిన ఆ యువకుడు వీధిలో ఇంటి ముందు కుర్చుని ఉన్న వృద్దురాలిని కొరికి చంపిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dDD9W3
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dDD9W3
కరోనా వైరస్: భారత్ స్టేజ్-3లోకి ప్రవేశం.. కొట్టిపారేసిన కేంద్రం, మెడికల్ కౌన్సిల్.. అసలు నిజం ఏంటంటే
యూరప్, అమెరికా దేశాల మాదిరి ఇండియాలోనూ కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్నదని, ఇప్పటికే మనదగ్గర వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(లోకల్ వ్యాప్తి) జరుగుతున్నదని, దాన్ని బట్టి స్టేజ్-3లోకి ప్రవేశించినట్లేనని రిపోర్టులు రావడంతో జనం ఒక్కసారిగా ఉలికకిపడ్డారు. ఇప్పటికే కరోనాకు సంబంధించి సోషల్ మీడియాలో భయానక మెసేజ్ లు చూస్తోన్న ప్రజలు.. ఇప్పుడు స్టేజ్-3 లోకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39yKenL
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39yKenL
కరోనాను అమెరికా లైట్గా తీసుకుందా?: 2200 దాటిన మృతులు: ఇటలీలో 10 వేల మందికి పైగా..!
న్యూయార్క్: భయానక కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అమెరికాకు తెలిసి వస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అతలాకుతలం అవుతోంది. దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటమే దీనికి నిదర్శనం. ఇప్పటికే లక్షా 26 మందికి పైగా అమెరికా పౌరులు వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులు, ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లల్లో భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JqmK9q
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JqmK9q
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం: ఏపీ ప్రజలకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు సందేశం: ఇంట్లోనే ఉండాలంటూ..!
అమరావతి: అవిభాజ్యం ఆంధ్రప్రదేశ్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆదివారం 39వ ఆవిర్భావి దినోత్సవాన్ని జరుపుకొంటోంది. విభజన తరువాత కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికార పార్టీగా టీడీపీ చరిత్రను సృష్టించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన ఆ పార్టీ.. ఎన్నో ఆటుపోట్లను చవి చూసింది..సంక్షోభ సమయాలను ధీటుగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JoJl6q
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JoJl6q
కలియుగ వైకుంఠం తిరుమలను..కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలట: జగన్కు బీజేపీ నేత సూచన..!
తిరుపతి: ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించిన భయానక కరోనా వైరస్ను మట్టుబెట్టడానికి భారత్ సహా ప్రపంచదేశాలు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. ఎవరు, ఎన్ని రకాలుగా తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ.. ఈ వైరస్ తీవ్రత మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. పైగా- మరింత విజృంభిస్తోంది.. అడ్డు, అదుపనేది లేకుండా చెలరేగిపోతోంది. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. లక్షలాది మంది ప్రజల శరీరాల్లో తిష్టవేసుకుని కూర్చుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jl5Lpf
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jl5Lpf
ఏపీలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు- ఒక్కరోజే ఆరుగురు బాధితుల గుర్తింపు..
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వ్యాప్తి జరుగుతుండగా.. ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా కరోనా వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. స్టేజ్-3గా పిలిచే కొలిడ్ కేసుల బారిన పడిన వారి సంఖ్య ఇవాళ్టికి 19కి చేరింది. ఇవాళ ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39r76oX
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39r76oX
కరోనావైరస్ దెబ్బకు దూసుకెళ్తున్న వీడియో కాలింగ్ యాప్స్
కరోనావైరస్ మొత్తం టెక్ పరిశ్రమను స్తంభింపజేస్తూనే ఉన్నందున, వీడియో కాలింగ్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సంస్థలు అభివృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఎక్కువ మంది ఇంటి లోపల ఉండటానికి ఎంచుకోవడంతో, వీడియో కాలింగ్ అనువర్తనాలు వీరిని రక్షించడానికి వచ్చాయి, ఎందుకంటే పౌరులు వారి కార్యాలయాలు, కుటుంబాలు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి ఈ యాప్స్ వీలు కల్పిస్తున్నాయి.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3aupw9A
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3aupw9A
వాట్సాప్లో కొత్త అప్డేట్!!! ఫార్వార్డ్ నకిలీ వార్తలకు చెక్....
కోవిడ్ -19 కు సంబంధించి వాట్సాప్లో నకిలీ వార్తలు వైరస్ కంటే అతివేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. వీటి కారణంగా ప్రజలలో అనవసరమైన ఉద్రిక్తతకు లోనయి భయాందోళనలకు గురిఅవుతున్నారు. నకిలీ వార్తలను ఒకరి నుంచి మరొకరికి ఫార్వర్డ్ చేయడాన్ని అరికట్టడానికి మరియు ఆపడానికి వాట్సాప్ ఇప్పుడు క్రొత్త అప్ డేట్ ను తీసుకురావడానికి పరీక్షిస్తోంది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2JfH2Cu
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2JfH2Cu
Amazon Prime Videoలో పిల్లల ప్రోగ్రామ్లకు ఉచిత యాక్సిస్
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా పిల్లల టీవీ కార్యక్రమాలు, సినిమాలు మరియు నర్సరీ ప్రాసలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QKtq6m
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QKtq6m
Saturday, March 28, 2020
కరోనా అరికట్టటానికి చిట్కాలు చెప్పిన నారా లోకేష్ ..ఏం చెప్పారంటే
కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచమే పెద్ద ఎత్తున పరిశోధనల్లో ఉంది . ఇక కరోనా కట్టడి ఎలా అనే అంశంపై ఎవరికి తోచిన చిట్కాలు వారు చెబుతున్నారు. లాక్ డౌన్ను పాటిస్తూ ప్రజలెవరూ బయటకు రావొద్దని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. అయినా ప్రజలు తమ నిత్యావసరాల కోసం బయటకు వస్తున్న పరిస్థితి . ఇక
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39qxMX5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39qxMX5
ఏపీలో పట్టణాలతో పోలిస్తే గ్రామాలే సేఫ్.. సత్ఫలితాలు ఇస్తున్న స్వయం నియంత్రణ చర్యలు..
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎవరైతే స్వయం నియంత్రణ పాటిస్తున్నారో వారే సేఫ్ గా ఉన్నట్లు ప్రభుత్వాలు వెలువరిస్తున్న గణాంకాలు, విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో తాజాగా ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం పట్టణాలు, నగరాలతో పోలిస్తే గ్రామాల్లో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తక్కువగా ఉంది. ఇందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQaSFV
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQaSFV
Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్ !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధితో మృతి చెందిన మహిళ ఫ్యామిలీలో మరో ముగ్గురికి వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు హడలిపోయారు. మక్కా నుంచి కర్ణాటకలోని కొడుకు ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడ మా ప్రాణాలు పోతాయో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dLcWFc
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dLcWFc
గోనె సంచి మాస్క్ గా కట్టుకున్న తాత .. కరోనా కాదు దాని జేజమ్మ కూడా రాదన్న నెటిజన్లు
కరోనా వైరస్ రోజు రోజుకు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇక భారత్ లో సైతం కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఇండియాలో 873కేసులు నమోదు కాగా ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు నానా తిప్పలు పడుతున్నారు . ఇక కరోనా వ్యాప్తిని అరికట్టటానికి మార్చి 22 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ విధించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yhgw9N
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yhgw9N
coronavirus: ఆదివారం నుంచి వైన్స్ ఓపెన్..?, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పేరుతో నోట్, ఖండించిన ఆబ్కారీ శాఖ.
కరోనా వైరస్ నేపథ్యంలో సకలం బంద్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి వైన్స్ ఏమీ మినహాయింపేమీ కాదు. కానీ మందు లేక మందుబాబుల నాలుక పిక్కుపోతోంది. ఇందూరులో ఇద్దరు చనిపోయారు. మిగతా చోట్ల కూడా ఆడపా దడపా మరణాలు సంభవిస్తున్నాయి. కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా కావాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dxHQAR
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dxHQAR
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... కోలుకున్న కోడి ధరలు
కరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా కుదేలైన పౌల్ట్రీ లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది .కరోనాతో పౌల్ట్రీ పరిశ్రమ కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోగా లాక్ డౌన్ కాస్త పౌల్ట్రీకి ఊరటనిస్తుంది. ఇక నిత్యావసరాలు, కూరగాయలు, చికెన్, మటన్ , చేపలు తదితరాలు మాత్రమే విక్రయిస్తున్న నేపధ్యంలో కోళ్ళ ధరలకు రెక్కలు వచ్చాయి .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UsNcG1
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UsNcG1
వలస కూలీల విషయంలో ప్రభుత్వాల స్పందన కరువేనా ? వారి బతుకు దుర్భరమేనా ?
దేశ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రజలు బయటకు రావటానికి వీలు లేదని ప్రభుత్వం ప్రకటన చెయ్యటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక ఈ క్రమంలో ఎటువంటి పనులు జరగటం లేదు. దీంతో దినసరి కూలీలు , వలస కూలీల బతుకు భారంగా మారుతుంది . కరోనా వైరస్ తో నెలకొన్న తాజా పరిస్థితులు పేదలకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39rJccO
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39rJccO
కరోనా దెబ్బకు మెంటలెక్కి నగ్నంగా.. వీధిలో వికృతం.. జాంబీలా మెడ కొరికి నెత్తురుతాగి..
విదేశాల నుంచి కరోనాను మొసుకొచ్చి.. కనీసం క్వారంటైన్ లో ఉండకుండా అందరికీ వైరస్ అంటిస్తున్న ప్రబుద్ధుల్ని మనం చూస్తూనేఉన్నాం. కొందరు తెలియక, వ్యాధిపై అవగాహన లేక ఆ పని చేస్తే.. ఇంకొందరు మాత్రం అచ్చం సైకోల్లా ఉద్దేశపూర్వకంగానే జనంలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐలు హోం క్వారంటైన్ నుంచి పారిపోతున్న ఘటనలూ రిపోర్టవుతున్నాయి. ఈలోపే తమిళనాడులో మరో వికృతం వెలుగులోకి వచ్చింది..
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yguLf0
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yguLf0
coronavirus: త్రిముఖ వ్యుహాంతో వైరస్ను ఎదుర్కొంటాం, నివారణపై క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్..
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు త్రిముఖ వ్యుహాంతో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు శనివారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై.. పరిస్థితిని సమీక్షించింది. వైరస్ నివారణ కోసం పలు కీలక సూచనలు సమావేశంలో చర్చకొచ్చింది. త్రిముఖ వ్యుహానికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం చర్చించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. క్యాబినెట్ సబ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UEh6Wy
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UEh6Wy
కరోనా వైరస్ : భారత్ స్టేజ్-3లోకి ప్రవేశించింది.. బాంబు పేల్చిన ఉన్నతాధికారి..
కరోనా వైరస్ వ్యాప్తిలో మొత్తం మూడు దశలు ఉన్నాయి. ఒకటి.. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రం పాజిటివ్గా తేలడం. రెండో దశ.. విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా స్థానికులైన కుటుంబ సభ్యులు లేదా వారు కలిసినవాళ్లకు సోకడం. మూడో దశ.. కమ్యూనిటీలో వ్యాప్తి చెందడం.. అంటే ఇక్కడ వైరస్ ప్రత్యేకించి ఎవరి ద్వారా వ్యాప్తి చెందిందని నిర్దారించలేం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dBYPlq
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dBYPlq
Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే ?
న్యూఢిల్లీ/ కోల్ కతా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి ఎప్పుడు ఎవరికి వ్యాపిస్తుందో అనే విషయం అంతుచిక్కడం లేదు. కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల పిట్టల్లా రాలిపోతున్నారు. భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాపించడంతో ప్రజలు హడలిపోతున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసి కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ULLvSX
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ULLvSX
ఎన్కటి కాలం వచ్చెనా.. కరోనా తరుముతుంటే.. అరిగోస పడుతున్న వలసజీవులు
మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ జనజీవాన్ని స్తంభింపజేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో వలసజీవులు అరిగోస పడుతున్నారు. బతుకుదెరువు కోసం వలసొచ్చిన చోట.. ఇప్పుడు పని లేక,గూడు లేక తల్లడిల్లిపోతున్నారు. పోనీ.. ఊరికి తిరిగి వెళ్లిపోదామంటే కాలినడక తప్ప మరో మార్గం లేదు. అయినా సరే.. ధైర్యం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wIPtni
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wIPtni
కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్.. చైనా టార్గెట్ గా నెటిజన్ల ఫైర్ ... వర్మ ట్వీట్ వైరల్
డ్రాగన్ కంట్రీ అయిన చైనాలోని వుహన్లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . అగ్రరాజ్యం అమెరికాను సైతం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో లక్షకు పైగా కేసులు నమోదు కాగా ఇటు భారత్ సైతం కరోనాకు వనుకుతుంది. ఇటలీ కరోనా కంట్రోల్ లో ఫెయిల్ అయ్యింది. కరోనా వైరస్ ముందు సరెండర్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3byHtnH
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3byHtnH
కరోనా ఈ నాటిది కాదు..చైనా నుండి కాదు: మొదలైంది అక్కడ..నాడే వెలుగులోకి: ఆధారాలతో సహా...!
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఇప్పుడు ప్రపంచంలో వేలాది మంది మరణానికి కారణమైన ఈ వైరస్ చైనా నుండి వచ్చిందని జోరుగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్ - జనవరిలో ఈ వైరస్ బయటపడిందనేది ప్రస్తుతం పాలకులు చెబుతున్న మాట. దేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ అవ్వటానికి కారణమైన ఈ వైరస్ ఇప్పుడు పుట్టింది కాదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UHplBl
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UHplBl
కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య .. రోజురోజుకీ పెరుగుతున్న అపోహలు
కరోనా భయం ప్రజలను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంది. కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతోఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో జరిగింది .ఇక శనివారం,మాచర్ల మండలం కొత్త పల్లిలో చేటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే అక్కల సంజీవయ్య (44) అనే వ్యక్తి తనకు జ్వరం రావటంతో కరోనా అని భయపడి ఆత్మహత్యకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33SAvqV
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33SAvqV
కరోనా కాదు, ఆకలితో చస్తామేమో.. లాక్డౌన్తో బతుకులు తలకిందులు.. రాజధాని నుంచి కూలీల మహానిర్గమనం
అప్పుడెప్పుడో సిరియా సంక్షోభంలో ఇలా తట్టాబుట్టా నెత్తినపెట్టుకుని, పిల్లాపాపలతో లక్షల మంది ఊళ్లొదిలి వెళ్లిన దృశ్యాలు చూశాం. మళ్లీ ఇప్పుడు మన దేశరాజధానిలో కరోనా విలయం కారణంగా వలసదారులు అదే పనిచేస్తున్నారు. ఢిల్లీ, దాని చుట్టుపక్కల నోయిడా, గురుగ్రామ్ తదితర మెగా సిటీల్లో కూలీలుగా పనిచేస్తోన్న లక్షలాది మంది.. లాక్ డౌన్ కారణంగా పనికోల్పోయారు. కేసుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQaO99
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQaO99
కరోనా విలయం .. చిన్నారులు ఆహారం దొరక్క గడ్డి తింటున్న వైనం .. ఇండియాలోనే ఈ దారుణం
కరోనా విలయం కొనసాగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు పట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితికి కారణం అవుతుంది. చాలా చోట్ల ఆకలి కేకలు అప్పుడే మొదలయ్యాయి. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతున్న ఈ మహమ్మారి ఇప్పుడు భయానక పరిస్థితులను తెచ్చి పెడుతుంది. అమెరికా లాంటి పెద్ద దేశమే కరోనా ధాటికి నరకం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y8HO1Q
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y8HO1Q
Coronavirusతో ప్రపంచాన్ని అంతం చేద్దాం రండి, రోడ్ల మీద తుమ్మండి, ఇన్ఫోసిస్ టెక్కీ అరెస్టు !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) పేరు చెబితే నేడు ప్రపంచ దేశాల హడలిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడంతో ఇప్పటి వరకు 27, 370 మంది మరణించి 5, 97, 458 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ ప్రసిద్ది చెందిన ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో నెలకు రూ. 1. 40 లక్షల జీతం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39rplL5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39rplL5
అది ఫేక్.. నిమ్మకాయ,పసుపు కరోనా వైరస్ను నియంత్రించలేవు..
కరోనా వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో ఎవరికి వారు సొంత వైద్యం మొదలుపెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే.. కరోనాకు ఇదే విరుగుడు అంటూ కుప్పలు తెప్పలుగా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అందులో నిమ్మకాయ,పసుపు ఆధారంగా ప్రచారం చేస్తున్న కథనాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కరోనా వైరస్కు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dARrqu
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dARrqu
విషాదం : కరోనా అనుమానంతో ఒకరు బలి.. ఏపీ తాజా హెల్త్ బులెటిన్ విడుదల
కరోనా వైరస్పై ప్రజల్లో కొన్ని లేనిపోని అపోహలు,ఆందోళన నెలకొన్నాయి. విచ్చలవిడిగా వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్న మెసేజ్లు చాలామందిని భయాందోళకు గురిచేస్తున్నాయి. మరికొందరు తమకు తామే.. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3byfVyE
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3byfVyE
Amazon Prime Videoలో పిల్లల ప్రోగ్రామ్లకు ఉచిత యాక్సిస్
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా పిల్లల టీవీ కార్యక్రమాలు, సినిమాలు మరియు నర్సరీ ప్రాసలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3adKKIU
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3adKKIU
సంగీతాన్ని వినడానికి 5 ఉత్తమమైన మ్యూజిక్ యాప్ లు
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్ట్రెస్ బస్టర్లలో ఉన్నప్పుడు దానిని తగ్గించుకోవడానికి సాధారణంగా చేసే పనులలో సంగీతం వినడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కారణంగా మీరు ఇప్పుడు మీకు ఇష్టమైన సంగీతాన్ని ఎక్కడైనా ఉండి కూడా వినవచ్చు. మీరు ఇంట్లో స్వీయ-నిర్బంధంలో ఉన్నప్పుడు రోజు మొత్తం మీకు సహాయం చేయడానికి సంగీతం మీకు మంచి తోడుగా ఉంటుంది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2U7b3L0
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2U7b3L0
Friday, March 27, 2020
ఏపీలో మరో కరోనా కేసు: 13కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. గుంటూరులో కరోనా సోకిన వ్యక్తి బంధువుకు కరోనా సోకడంతో మరో కొత్త కేసు నమోదైంది. దీంతో గుంటూరులోనే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లయింది. తాజాగా కరోనా కేసుతో పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరుకుంది. coronavirus: తండ్రీకొడుకులను విచక్షణారహితంగా చితకబాదాడు, ఎస్ఐపై వేటు పడింది
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33VqE3B
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33VqE3B
రోజూ తాగే టీతో కరోనా విరుగుడు? వైరస్ విలయాన్ని ఆపేదెలా? మరణాల్లో కొవిడ్-19 శాతం ఎంతంటే..
‘చైనా హుటాహుటిన ఆస్పత్రిని నిర్మించిన రోజే కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి ఉంటే ఇవాళ్టి దుస్థితి వచ్చేది కాదేమో' తరహా వాదన రోజురోజుకూ బలపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ జెట్ స్పీడులో వ్యాపిస్తూ వేలమందిని బలితీసుకుంటున్నది. భారతకాల మానం ప్రకారం శుక్రవారం సాయంత్రం వరకు అన్ని దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 25వేలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UJP4sy
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UJP4sy
కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్: శ్రీలంకలో చిక్కుకున్న 2వేల మంది భారతీయులు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి స్వదేశం రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లోని భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, లాక్ డౌన్ కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vXUCHO
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vXUCHO
భారత శాస్త్రవేత్తల ఘనత: Coronavirus తొలి మైక్రోస్కోపిక చిత్రం ఇదే
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. సార్స్-కోవ్-2వైరస్(కోవిడ్-19)కు సంబంధించిన మైక్రోస్కోపిక్ చిత్రాన్ని విడుదల చేసింది. దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు వ్యక్తి గొంతులో సేకరించిన నమూనాల్లో కరోనావైరస్ను మైక్రోస్కోప్ ద్వారా తీశారు. జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇండియన్ జర్నల్ ఆఫ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uopyu7
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uopyu7
ఏపీ-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత.. అనుమతి కోసం 1500 మంది మత్స్యకారుల నిరీక్షణ..
కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీలోకి వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వివిధ కారణాలతో తోచిన మార్గాల్లో ఏదోలా సరిహద్దులకు చేరుకుంటున్న వీరు.. పోలీసులు అనుమతించకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. తాజాగా ఇవాళ ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో చిక్కుకుపోయిన 1500 మంది మత్స్యకారుల పరిస్దితి కూడా ఇదే.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3duhv6F
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3duhv6F
Coronavirus: వావ్..సూపర్, కరోనాను జయించిన శతాధిక వృద్ధుడు, గతవారం వైరస్ సోకడంతో...
నోవల్ కరోనా వైరస్ రక్కసి.. ఇటలీని అతలాకుతలం చేసింది. వైరస్ ఆవిర్భవించిన చైనా కన్నా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. వైరస్ ఎలా ఆవిర్భవించిందో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో నివారణ మందు కనిపెట్టలేదు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ ముఖ్యమని నెత్తి నోరు బాదుకుంటున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు వైరస్ బారినపడితే అంతే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇటలీలో అద్భుతం జరిగింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UImV5b
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UImV5b
ఏపీలో ఫలిస్తున్న వాలంటీర్ల సర్వే.. బయటికొస్తున్న విదేశీ కరోనా కేసులు.. దాచిన వారిపై పలుచోట్ల కేసులు
ఏపీలో కరోనా వైరస్ ప్రబలడానికి ప్రధాన కారణంగా ఉన్న పలువురు విదేశీ ప్రయాణికులను ఇప్పటికే క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మిగతా వారిని కూడా గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టింది. ఇందులో కరోనా లక్షణాలను దాచిపెట్టి నేరుగా ఇళ్లకు చేరుకున్న పలువురిని వాలంటీర్లు, ఆశావర్కర్లు గుర్తించారు. దీంతో వారి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QQxVMV
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QQxVMV
రికార్డులను తిరగరాసిన నరేంద్ర మోడీ ‘కరోనావైరస్-లాక్డౌన్’ ప్రసంగం
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన లాక్ డౌన్ ప్రకటన ప్రసంగం రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక మంది ప్రజలు వీక్షించిన టెలివిజన్ ప్రసంగంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2016లో నోట్ల రద్దు ప్రసంగాన్ని ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇండియా వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wKgJBL
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wKgJBL
కోవిడ్-19ను ఎప్పుడో ఊహించా... తేరుకోవాలంటే 10వారాలు లాక్డౌన్ తప్పనిసరి: బిల్ గేట్స్
ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఎటు చూసినా కరోనావైరస్ మాటే తప్ప మరొకటి కనిపించడం లేదు.. వినిపించడం లేదు. ప్రపంచదేశాలన్నీ దాదాపుగా లాక్డౌన్లో ఉన్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కరోనావైరస్ నివారణకు ఎలాంటి టిప్స్ పాటించాలో ఎవరికి తెలిసినది వారు చెబుతున్నారు. అదే సమయంలో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3avwyLy
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3avwyLy
#Condom Shortage: కంపెనీల లాక్డౌన్, 10 రోజుల నుంచి నిలిచిన ఉత్పత్తి, 100 మిలియన్ల..
కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపింది. వైరస్ నివారణకు మందు లేకపోవడం.. సోషల్ డిస్టన్స్ ముఖ్యమని ప్రభుత్వాలు ప్రకటించడంతో అత్యవసరం తప్ప మిగతా సంస్థలు/కంపెనీలు మూసివేశారు. అందులో కండోమ్ కంపెనీలు కూడా ఉన్నాయి. కండోమ్ ఉత్పత్తి నిలిచిపోయి 10 రోజులవుతోంది. దీంతో కండోమ్ షర్టేజ్ ఏర్పడబోతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3apGZQD
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3apGZQD
ఆర్బీఐ నిర్ణయం కాస్త ఊరట .. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆదుకోవాలి : పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. కరోనా ఎఫెక్ట్ తో రైతాంగం నష్టపోతుందని , ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతులను ఆదుకోవాలని పవన్ సీఎం జగన్ను కోరారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UnCz75
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UnCz75
రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ మౌనం.. ఆశలు వదిలేసుకున్నట్లేనా ?
మే నెలలో రాజధాని తరలింపుకు సిద్దమైన ఏపీ సర్కారుకు కరోనా వైరస్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోలేని, అమలు చేయలేని పరిస్ధితి ఉంది. దీంతో వైసీపీ సర్కారు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తోంది. వచ్చే నెల 14 వరకూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UKyqcz
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UKyqcz
వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా.. గుంటూరులో ‘రెండో దశ’ అలర్ట్.. సీఎం జగన్ ఆదేశాలతో సీరియస్గా..
గుంటూరు సిటీ మంగళదాసునగర్లో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారే ఉలిక్కిపడింది. సదరు బాధితుడు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని తేలడం, వైరస్ నిర్ధారణకు ముందు అతను భారీ విందులో పాల్గొనడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు ఈనెల 18న ఢిల్లీ నుంచి ఏపీకి రైలులో ప్రయాణం చేశాడు. జనతాకర్ఫ్యూ రోజైన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39rT46q
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39rT46q
లాక్ డౌన్ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మరో విజ్ఞప్తి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. కరోనా ఎఫెక్ట్ తో రైతాంగం నష్టపోతుందని , ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతులను ఆదుకోవాలని పవన్ సీఎం జగన్ను కోరారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Us3gYF
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Us3gYF
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పేదల ఆకలి కేకలు- చేతులెత్తేసిన ప్రభుత్వం- స్వచ్ఛంద సంస్ధల ఆపన్నహస్తం..
ఏపీలో కరోనా వైరస్ భయాలతో అన్ని దేవాలయాలు, వాటికి అనుబంధంగా పనిచేస్తున్న అన్నదాన సమాజాలు మూతపడ్డాయి. వీటి ప్రభావం నిత్యం వీటిపై ఆధారపడి జీవించే నిరుపేదలు, యాచకులపై పడింది. రోజూ ఏదో ఒక గుడికో, అన్నదాన సమాజానికో వెళ్లి కడుపు నింపుకునే వీరంతా ప్రభుత్వ నిర్ణయంతో ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో వీరిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UmA3OD
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UmA3OD
కేంద్ర, రాష్ట్రాల మధ్య సరిపోలని లెక్క: అసలు అంతర్జాతీయ ప్రయాణికులు ఎంత మంది వచ్చారు?
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ బ్యూరోక్రాట్స్కి, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఓ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో భారతదేశంలోకి అంతర్జాతీయ ప్రయాణికులు ఎంత మంది వచ్చారో.. ఆ లెక్కకు క్వారంటైన్లలో చేరిన వారి సంఖ్యకు సరిపోలడం లేదు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయంపై ఈ లేఖను కేబినెట్ సెక్రటరీ రాశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33RoeD6
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33RoeD6
జగన్ కు ఝలక్ .... ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఆదేశం
కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా లాక్ డౌన్ చేశాయి తెలుగు రాష్ట్రాలు . ఇక లాక్ డౌన్ ప్రభావంతో హైదరాబాద్ లోనూ హాస్టళ్ళు ఖాళీ అయ్యాయి . ఇక హైదరాబాద్ లో చిక్కుకుపోయిన ఆంధ్రావాసులకు తెలంగాణ పోలీసులు ఏపీకి వెళ్ళటానికి ఎన్వోసి ఇచ్చి మరీ పంపించారు. అయితే ఏపీ సరిహద్దుల్లో వారందరినీ ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bI3XCX
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bI3XCX
విపత్కర సమయంలో ఆదుకుంటున్న \"గివ్ ఇండియా\": కోవిడ్ బాధితులకు మీవంతు సహాయం చేయండి..!
ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తోంది. ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లడంతో ఎంతో మంది నిరుపేదల ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కావడంతో తినేందుకు ఆహారం దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ముందుకొస్తున్నాయి. వారిని ఆదుకునేందుకు తమవంతు సహాయం చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి గివ్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్డౌన్ మోడ్లోకి వెళ్లిపోవడంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Up4Z0x
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Up4Z0x
ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్.. అయినాసరే మొండిగా పనిచేస్తానంటూ..
రెండ్రోజుల కిందటే బ్రిటన్ రాచకుటుంబాన్ని కాటేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడా దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా సోకింది. వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు శుక్రవారం నిర్ధారించారు. ప్రధాని కూడా స్వయంగా ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్ లో వైరస్ విలయతాండవం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aqsGv8
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aqsGv8
నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19)నుంచి ప్రజలను రక్షించడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా కాటుకు దూరం కావాలంటే లాక్ డౌన్ కు దేశ ప్రజలు సహకరించాలని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మనవి చేశారు. కరోనా వైరస్ ఎంత భయంకరమైనదో అని చాటి చెప్పడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QORSU8
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QORSU8
Fact Check:లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తోందా..?
న్యూఢిల్లీ: కరోనావైరస్పై చాలా వదంతులు వస్తున్నాయి. వదంతులను నమ్మవద్దని ఇటు ప్రపంచ ఆరోగ్యసంస్థ అటు ప్రధాని మోడీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ఇలా ఉంటే కరోనావైరస్ రాదు.. అలా చేస్తే కరోనావైరస్ రాదు అంటూ పలు వదంతులు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే వస్తున్న వదంతులపై వన్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తోంది. వచ్చే వదంతుల్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39os9bF
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39os9bF
coronavirus దూరం కావాలంటే: ఆవు పేడతో స్నానం చెయ్యండి, సర్వరోగాలు, వైరల్ !
బెంగళూరు/ చిత్రదుర్గ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారికి దూరం కావాలంటే ఇలా చెయ్యాలి.... కాదు కాదు ఇలా చెయ్యాలి అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కరోనా కాటు నుంచి తప్పించుకోవాలని పిచ్చి ప్రజలు చెబుతున్నట్లు పాపం అమాయకులు వాటిని ఫాలో అవుతున్నారు. ఉద్దరగా చెబుతున్న ఉచిత సలహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JjnNYP
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JjnNYP
కరోనా ఎఫెక్ట్ : రిమాండ్ ఖైదీ మృతి.. ఆల్కాహాల్ అనుకుని అది తాగి..
కేరళలో దారుణం జరిగింది. పాలక్కడ్ జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మద్యం అనుకుని శానిటైజర్ తాగి మృతి చెందాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు వెల్లడించారు. మృతుడు రామన్ కుట్టి ఓ కేసులో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం(మార్చి 24) ఉదయం ఉన్నట్టుండి అతను కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UpGS1Z
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UpGS1Z
Thursday, March 26, 2020
సీఎం జగన్ది క్షమించరాని తప్పు.. కరోనా చర్యలపై కన్నా విమర్శలు... చిటికెలో పరిష్కరిస్తామన్న వైసీపీ
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, బడుగువర్గాల కోసం మోదీ సర్కారు ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ప్రస్తుత విపత్కాలంలో రాజకీయాలు పక్కనపెట్టి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీలు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. ఏపీలోనైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలిచ్చారు. బీజేపీ మాత్రం పాత
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33NDUat
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33NDUat
CM Jagan on Coronavirus: క్రమశిక్షణతోనే జయిద్దాం, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదు..
కరోనా మహమ్మారిని క్రమశిక్షణతోనే జయిద్దామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి అని.. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని కోరారు. నిన్న సరిహద్దు వద్ద జరిగిన ఘటనలు బాధ కలిగించాయని.. అయినా 200 మందిని తీసుకొని క్వారంటైన్కు తరలించామని పేర్కొన్నారు. వారిని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uj3VeA
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uj3VeA
తెలంగాణ చేసింది ఏపీ ఎందుకు చేయలేకపోతోంది ?- కొంప ముంచుతున్న అప్పటి నిర్ణయం..
విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు చేసే ఒక్కో పని వాటిని నడుపుతున్న వారి సమర్ధతను, సమయస్ఫూర్తికి అద్దం పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాలకుల నిర్ణయాలు వారి ముందుచూపును సైతం ప్రజలకు గుర్తు చేస్తుంటాయి. ఇవేవీ చేయకపోయినా కనీసం సమయానుకూలంగా నిర్ణయం తీసుకున్నా ప్రజల మన్ననలు అందుకునేలా చేస్తుంది. తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UGAW3x
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UGAW3x
తెలంగాణా ప్రభుత్వానికి రూ.5 కోట్ల విరాళం.. సేవలందిస్తున్న వారికి భోజనం : 'మేఘా' ఔదార్యం
కరోనా వైరస్ పై భారత్ యుద్ధం చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించి అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని చెప్పాయి . ఇక ఈ నేపధ్యంలో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు , అలాగే కరోనాపై యుద్ధం చేస్తున్న సైన్యం అయిన వైద్యులు, పోలీసులు, మీడియా,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QOImR1
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QOImR1
చైనాకు దీటుగా మన ఒడిశా.. 15 రోజుల్లో 1000 పడకల కరోనా ఆస్పత్రి.. రాబోయేది మరింత గడ్డుకాలం..
‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి చైనాలో ఆస్పత్రి కట్టారు.. ఇండియాలో కాలర్ టోన్ పెట్టించారు''అనే విమర్శనాత్మక జోక్ వైరలైంది. కరోనా పుట్టినిల్లు వూహాన్ సిటీలోనే కేవలం 10 రోజుల్లోనే చైనా సర్కారు భారీ ఆస్పత్రిని నిర్మించింది. రెండు నెలల లాక్ డౌన్ లో డాక్టర్లు, వైద్య సిబ్బంది అవిశ్రాంత శ్రమతో ఆ దేశం ఎట్టకేలకు కరోనా ముప్పు నుంచి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axpL3C
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axpL3C
ఏపీ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ .. ఏ విషయంలో అంటే
కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇక ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో హాస్టళ్ళు మూసివేసి విద్యార్థులను ఇళ్ళకు వెళ్ళమని చెప్పటంతో విద్యార్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు . ఏపీ సరిహద్దుల్లో వాళ్ళు పడిగాపులు పడుతున్న పరిస్థితి . ఇక ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులు మూసివేశామని చెప్పినా వినకుండా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39h4YAd
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39h4YAd
నిత్యావసర వస్తువుల రవాణా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య భయాందోళనలను కలిగిస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మనదేశంలో కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39hrzwl
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39hrzwl
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత .. 2 వారాల క్వారంటైన్ తర్వాతే అనుమతిస్తామన్న ఏపీ డీజీపీ
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక అన్ని రాష్ట్రాలు దీనిని కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలలో సైతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాల కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు . అయితే ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QOoFJ5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QOoFJ5
కరోనా : స్పెయిన్లో ఎందుకింత మృత్యు ఘోష.. లాక్డౌన్కి ముందు అసలేం జరిగింది..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడుతోన్న దేశాల్లో చైనా, ఇటలీ,అమెరికా, స్పెయిన్, ఇరాన్,ఫ్రాన్స్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య ఇప్పటికే 1000 మార్క్ దాటగా.. ఇటలీలో 10వేలకు చేరువవుతోంది. విచిత్రమేంటంటే.. చైనా,అమెరికా,ఇరాన్ కంటే తర్వాత ఎఫెక్ట్ అయిన స్పెయిన్లో పరిస్థితి దారుణంగా ఉంది. మృతుల సంఖ్యలో ఆ దేశం ఇప్పుడు చైనానే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UF3TwC
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UF3TwC
ఏపీ అక్వా రైతుల కోసం యాక్షన్ ప్లాన్: నిర్మలా సీతారామన్: రవాణా సహా సమస్యల పరిష్కారం కోసం.. !
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో అక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నీ మూసుకుపోయాయి. చేపల ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పొరుగు జిల్లాలకైనా చేరవేయలేని దుస్థితిని మన రాష్ట్రానికి చెందిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JiGHPq
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JiGHPq
ఏప్రిల్ 15 లోపు కరోనా కంట్రోల్ అవుతుందా ? లాక్డౌన్ కంటిన్యూ అవుతుందా?
కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. అగ్ర దేశాలు సైతం గడగాదలాడుతున్న పరిస్థితి . డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశాలన్నింటినీ చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. ఇక భారత్ పైన కూడా పంజా విసిరిన ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JhEWlS
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JhEWlS
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ- మూడు నెలల బడ్జెట్ ఆమోదిస్తూ ఆర్డినెన్స్ ..
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఏపీ కేబినెట్ రేపు ఉదయం 11 గంటలకు భేటీ కాబోతోంది. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్దితి లేకపోవడంతో దానికి బదులుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపటి కేబినెట్ భేటీలో మూడునెలల బడ్జెట్ కు ఆమోదం తెలుపుతూ ఆమోద ముద్ర వేసే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3btjfeE
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3btjfeE
అమెరికాలో కల్లోలం.. రాజధాని మూసివేత.. చిక్కుకుపోయిన భారతీయులకు గుడ్ న్యూన్..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్త్ లాక్డౌన్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతకీ అంగీకరించకపోవడంతో స్థానిక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశరాజధాని వాషింగ్టన్ డీసీ(కొలంబియా డిస్ట్రిక్ట్) మూసివేతకు మేయర్ మురెయిల్ బౌజర్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. డీసీలో ఎక్కడా 10 మందికి మించి గుమ్మికూడొద్దని, సినిమా థియేటర్లు, బట్టల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xsqJQ2
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xsqJQ2
లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు.. ఆరు నుంచి 9వ తరగతి వరకూ..
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైస్కూలు విద్యార్దులను ఎలాంటి పరీక్షలు లేకుండానే తదుపరి క్లాసులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్దితి లేకపోవడం, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా మొగ్గుచూపింది. పరీక్షలు లేకుండా ప్రమోట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3akQZL5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3akQZL5
కరీం నగర్ లో మూడు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ .. రీజన్ ఇదే
కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రంలో పదుల సంఖ్యలో బాధితులను తయారు చేసింది. ఇక వందల సంఖ్యలో అనుమానితులు క్వారంటైన్ లో ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం అంతా ఒకలా ఉంటె ఒక్క కరీం నగర్ లో మాత్రం కరోనా ప్రజలను వణికిస్తుంది. కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని పోలీసులు రెడ్ జోన్ గా ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3alUQHI
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3alUQHI
లాక్ డౌన్ పేరుతో ఏపీలో మీడియాపై పోలీసుల దాడులు.. బాధ్యులపై చర్యలు తప్పవన్న పేర్నినాని..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం సందర్భంగా విధించిన లాక్ డౌన్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇప్పటికే విజయవాడతో పాటు రాజమండ్రి, మచిలీపట్నంలో జర్నలిస్టులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్ధానిక విలేఖరులపై దాడి చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WKLL76
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WKLL76
లాక్ డౌన్ ప్యాకేజీ : 1.70లక్షల కోట్లు.. పేదలు,కార్మికులు,ఉద్యోగులు,మహిళలు.. ఎవరికెంత?
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆయా పట్టణాలు,నగరాల్లో చిక్కుకుపోయిన వలస జీవులు,పని లేక ఇబ్బంది పడుతున్న కూలీలు.. వీరంతా ఆకలితో అలమటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.70లక్షలకోట్ల ప్యాకేజీ ప్రకటించారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని.. అలాగే ఎవరి చేతిలోనూ డబ్బు లేని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3amSDvv
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3amSDvv
కరోనా ఎఫెక్ట్ .. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇక భారత్ లో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇప్పటికే భారత్ లో లాక్ డౌన్ ప్రకటించింది . ఇక దేశమంతా లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WIbSLY
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WIbSLY
లాక్డౌన్ దారుణం.. పోలీసుల దెబ్బలకు వ్యక్తి మృతి.. కూతురికి పాల కోసం బయటికెళ్లగా..
ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాసంక్షేమం కోసమే లాక్డౌన్కు పిలుపిచ్చామన్న ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా ఆదేశాలు అమలు చేయిస్తున్నాయి. చాలా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమైపోగా, కొందరు మాత్రం యధేచ్ఛగా రోడ్లపై సంచరిస్తుండటంతో పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. పౌరుల్ని పోలీసులు ఇష్టారీతిగా కొట్టడాన్ని చట్టం సమర్థించనప్పటికీ.. కరోనా భయాల నేపథ్యంలో మెజార్టీ సమాజం ఖాకీల చర్యను తప్పుపట్టడంలేదు. అయితే ఈక్రమంలో కొందరు అమాయకులు బలవుతుండటం విషాదకర పరిణామం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UioDLN
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UioDLN
ఫ్యాక్ట్ చెక్: ప్రతి 15 నిమిషాలకు నీరు తీసుకోవడం వల్ల కరోనా నియంత్రించొచ్చనేది నిజమేనా..?
న్యూఢిల్లీ: కరోనావైరస్పై చాలా వదంతులు వస్తున్నాయి. వదంతులను నమ్మవద్దని ఇటు ప్రపంచ ఆరోగ్యసంస్థ అటు ప్రధాని మోడీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. ఇలా ఉంటే కరోనావైరస్ రాదు.. అలా చేస్తే కరోనావైరస్ రాదు అంటూ పలు వదంతులు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే వస్తున్న వదంతులపై వన్ ఇండియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తోంది. వచ్చే వదంతుల్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WJPd1Z
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WJPd1Z
నాన్నా .. బయటకు వెళ్తే కరోనా వస్తుంది.. వెళ్లొద్దు .. పోలీసుల కుటుంబాల్లో చిన్నారుల రోదన
కరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయినా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న నేపధ్యంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాలు సూచించాయి. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వారిపై లాఠీ ఝుళిపిస్తున్నారు. ఎవరూ బయట తిరగకుండా 24 గంటలు పహారా కాస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jfn7DP
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jfn7DP
కరోనా వైరస్కు చికిత్స చేసిన డాక్టర్పై మజ్లిస్ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం..బూతులు: అరెస్టు
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి వందలాది మంది అల్లాడుతున్న పేషెంట్లకు రేయింబవళ్లు డాక్టర్లు వైద్య చికిత్సలను అందిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారిని దేవుళ్లుగా అభివర్ణిస్తున్నారు ప్రజలు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారిని అభినందించాల్సిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు డాక్టర్లపై
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QModet
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QModet
Coronavirus: కరోనా అనుమానాస్పద వ్యాధితో బెంగళూరులో ఆంధ్రా మహిళ మృతి !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి అనుమానిత వ్యాధి సోకిన మహిళ చికిత్స విఫలమై మృతి చెందిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఇటీవల మక్కా యాత్ర ముగించుకుని కర్ణాటకలోని కుమారుడి ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. బెంగళూరు నగరంలోని బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స విఫలమై ఆ మహిళ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ydva1T
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ydva1T
Wednesday, March 25, 2020
చైనాలో తిరగబెడుతున్న కరోనా.. వూహాన్లో పువాయ్ పువాయ్.. వైరస్ పుట్టిన మార్కెట్ రీ ఓపెన్..
రెండు నెలల లాక్ డౌన్ తర్వాత చైనాలోని ప్రఖ్యాత వూహాన్ సిటీలో బస్సులు, కార్ల ‘పువాయ్.. పువాయ్..' చప్పుళ్లు వనిపించాయి. బుధవారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం బస్సు సర్వీసుల్ని ప్రారంభించింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సుకు ఒకరు చొప్పున హెల్త్ సూపర్ వైజర్ ను నియమించారు. ప్రయాణికులెవరైనా అనారోగ్యానికి గురైతే సాయం అందించేందుకే ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39fRQeF
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39fRQeF
coronavirus: కరోనాతో హంగర్ ఇంక్. కో ఫౌండర్ ప్లాయిడ్ కార్డొజ్ మృతి, ముంబైలో సోకిన వైరస్..
కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు పది మంది చనిపోగా.. బుధవారం మరొకరు మృతిచెందారు. అయితే అతను ఈ నెల 8 వరకు ముంబైలో ఉండి.. అమెరికాలో వెళ్లిపోయారు. అమెరికా వెళ్లిన తర్వాత కరోనా వైరస్ బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్లాయిడ్ కార్జొజ్ మృతిచెందారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uk6IUW
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uk6IUW
కొవిడ్-19: దేశంలో 606 కేసులు.. ప్రపంచంలో 20వేల మరణాలు
కరోనా వైరస్ గాలికంటే వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దాని కారణంగా వచ్చే కొవిడ్-19 వ్యాధికి గురై జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 20 వేలకు చేరువైంది. వైరస్ బారినపడ్డవాళ్ల సంఖ్య 4.40 లక్షలుగా నమోదైంది. అదే సమయంలో వైరస్ బారినపడి కోలుకున్నవాళ్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ 1.12
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WPTMbf
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WPTMbf
coronavirus: ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సి క్లోరోక్విన్ ఇవ్వొద్దు, సైడ్ ఎఫెక్ట్స్: కేంద్రం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రోగులు, బంధువులు హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి ఇటీవల ధృవీకరించింది. అయితే వైరస్ హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడటం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం స్పష్టంచేసింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడితే సంబంధిత వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరించింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ కావాల్సిన వారికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xlIYXE
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xlIYXE
ఏపీ ప్రజలకు ఊరట - రేపటి నుంచి ఉదయం 6 నుంచి 1 గంట వరకూ షాపులు - మరిన్ని తాత్కాలిక రైతు బజార్లు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నియంత్రణలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం నిత్యావసర వస్తువుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని షాపింగ్ సమయాలను పెంచడంతో పాటు రైతు బజార్లను వికేంద్రీకరించాలని నిర్ణయించింది. కాగా ఇవాళ రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xrhAqW
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xrhAqW
coronavirus: రాజస్థాన్లో కరోనా వైరస్ బాధితుల కోసం ఆర్మీ వెయ్యి పడకల ఆస్పత్రి, ఫేక్ అంటోన్న సైన్యం..
కరోనా వైరస్ గురించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. దీంతో ప్రజలు కన్ఫ్యూజన్కు గురవడంతో.. నిజాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వన్ ఇండియా ముందుకొచ్చింది. వైరస్ గురించి సోషల్ మీడియా తప్పుడు కథనాల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రాజస్థాన్ బర్మార్లో ఇండియన్ ఆర్మీ వెయ్యి పడకలతో కూడిన ఆధునాతన ఆస్పత్రిని నిర్మించిందని ప్రచారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vNJNI7
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vNJNI7
అఖిల ఇక్కడ.. ఎవడ్రా అక్కడ?.. లాక్డౌన్ వేళ లేడీ సర్పంచ్ హల్చల్
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతుండంపై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో అడుగుముందుకేసి.. జనం బయటికొస్తే 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, లాక్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xop6mI
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xop6mI
coronavirus: వైద్యులు దేవుళ్లు, గౌరవంగా మెలగండి, వారణాసి వాసులతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీ
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తర్వాత తన నియోజకవర్గ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఇంటరాక్ట్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానికులతో ముచ్చటించారు. వారణాసి ఎంపీగా మీ ఆలనా పాలనా తెలసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను ఢిల్లీలో బిజీగా ఉన్నప్పటికీ.. వారణాసిలో ఏం జరుగుతుందో తన సహచరుల ద్వారా సమాచారం తెలుసుకుంటానని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vO8u7i
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vO8u7i
Coronavirus: ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి, ప్రాణాలతో ఉంటే వంద ఉగాదులు, సరేనా !
న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అర్దరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే మరుసటి రోజే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vPfxg9
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vPfxg9
coronavirus: కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, నిత్యావసర వస్తువుల కొరత లేదు: ప్రకాశ్ జవదేకర్
దేశంలో నిత్యావసర కొరత లేదని, ప్రజల్లో లేని భయాందోళన సృష్టించొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ తర్వాత పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది. ప్రధానంగా నిత్యావసర వస్తువులపై డిస్కష్ చేసింది. క్యాబినెట్ మీట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xplUqZ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xplUqZ
రాచకుటుంబాన్నీ వదలని కరోనా.. ప్రిన్స్ చార్లెస్కు పాజిటివ్.. బ్రిటన్లో భయానక ఒత్తిడి..
విపత్తులకు రాజు-పేద తేడాలుండవన్న నానుడి మరోసారి రూఢీ అయింది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెద్దకొడుకు, వేల్స్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెన్స్(71) కరోనా కాటుకు గురయ్యారు. మూడు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆయన భార్య కెమిల్లా(72)కు మాత్రం నెగటివ్ రిపోర్టులొచ్చాయి. ప్రస్తుతం ఆ ఇద్దరూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QHNg2c
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QHNg2c
కరోనాపై పోరు: భారీ ఆర్థిక ప్యాకేజీకి రంగం సిద్ధం చేసిన ట్రంప్ సర్కార్.. ఎంతో తెలుసా..?
చైనాలోని వుహాన్ నగరంలో మూడు నెలల కిందట జన్మించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. 190 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. కరోనా మరణాలను అడ్డుకోలేక కొమ్ములు తిరిగిన దేశాలు సైతం చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా వైరస్ చెలరేగిపోతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ మరణాల సంఖ్య అనూహ్యంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JhWP3I
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JhWP3I
గురుద్వారాలో కాల్పుల మోత, చిన్నారులు సహా 25 మంది మృతి, 150 మంది వరకు...
ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్లో గల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. బుధవారం ప్రార్థనలు చేస్తుండగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 25 మంది సిక్కులు చనిపోయారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు దాడి చేయడంతో.. భద్రతా సిబ్బంది కూడా ధీటుగానే స్పందించారు. కానీ పదుల సంఖ్యలో సిక్కులు మాత్రం నెలకొరిగారు. ఘటనా జరిగిన సమయంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JlfITj
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JlfITj
జనతా కర్ఫ్యూతో జనాలకు సినిమా.. ఆన్ లైన్ డెలివరీల అడ్డగింతతో రోడ్లపైకి రాలేక సతమతం..
నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించడంతో జనం రోడ్లపైకి రాలేని పరిస్ధితి. నిత్యావసరాల కోసం ఉదయం మూడు గంటల పాటు విరామం ఇవ్వడంతో ఒకేసారి వస్తువుల కోసం జనం భారీగా ఎగబడుతున్నారు. అయితే ఈ రద్దీ తగ్గించేందుకు ఆన్ లైన్ పోర్టళ్లు ఆర్డర్లు అనుమతిస్తున్నా వాటి డెలివరీకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WHtms4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WHtms4
సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్లో కమల్నాథ్.. ఎంపీలో టెన్షన్
వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్టుకు పాజిటివ్ అని తేలడంతో యావత్ రాష్ట్రం ఒక్కసారే ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ జర్నలిస్టు ఇటీవలే వీవీఐపీల ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు. సదరు వీవీఐపీలు తమకంటే పెద్దవాళ్లనూ కలిసిన దాఖలాలుండటంతో పరిస్థితి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39jsdtp
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39jsdtp
లాక్ డౌన్ : ఇంట్లో కూర్చుని పోర్న్ వీక్షిస్తున్న ఇండియన్స్.. ట్రాఫిక్ ఏ స్థాయిలో పెరిగిందంటే..
లాక్ డౌన్.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్య. వచ్చే ఏప్రిల్ 14వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాల్సిందే. కానీ చాలామంది ఈ సుదీర్ఘ పీరియడ్ని ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. వైరస్ కంటే ఇంట్లో ఏమీ దిక్కుతోచకుండా కూర్చోవడం వారిని చాలా ఇబ్బందిపెడుతోంది. ఇక భార్యా బాధితులు,భర్తల భాధితుల సంగతి సరేసరి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bniGCW
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bniGCW
ముఖ్యమంత్రి సహాయ నిధికి వైసీపీ ఎంపీల భారీ విరాళం.. రూ.5.25 కోట్లు: మూడు నెలల వేతనానికి అదనంగా.. !
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నివారణ చర్యల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు భారీ విరాళాన్ని ప్రకటించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి 4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లిస్తున్నట్లు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UNFEN5
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UNFEN5
లాక్డౌన్ ఎఫెక్ట్: మోదీకి అది తప్పలేదా? ప్రధాని కూడా చేసిచూపారుగా! వైన్ షాపు దగ్గరా ‘లక్ష్మణ రేఖ’
''ఈ 21రోజులు మనం స్వీయనియంత్రణ పాటిద్దాం.. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేద్దాం.. ఇంటిగడపనే లక్షణరేఖగా భావించి దాన్ని దాటకుండా లోపలుందాం'' అంటూ లాక్ డౌన్ ప్రకటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఇవ్వడమేకాదు.. స్వయంగా ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మోదీ 'లక్షణ రేఖ' పిలుపు అందుకున్న దేశం అదీఇదనే తేడాల్లేకుండా అన్ని చోట్లా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JbgySz
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JbgySz
షాకింగ్ రిపోర్ట్స్ : అమెరికాలో భయోత్పాతం.. టీనేజర్లు,యువకులనూ వదలని కరోనా..
కరోనా వైరస్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 54,916 మందికి వైరస్ సోకగా.. 784 మంది మృత్యువాతపడ్డారు. వైరస్ సోకినవారిలో కేవలం 379 మంది మాత్రమే కోలుకున్నారు. గత మంగళవారం నాటికి అమెరికాలో కేవలం 6300 పాజిటివ్ కేసులు నమోదవగా.. 100 మంది మృతి చెందారు. వారం గడిచిందో లేదో.. పాజిటివ్ కేసులు దాదాపు 10
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UxWnDW
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UxWnDW
భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ, వంటమనిషికి కరోనా పాజిటివ్: లండన్ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా:
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్కు చెందిన మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్ఎం అలీ, ఆయన ఇంట్లో పనిచేసే వంటమనిషిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వారిద్దరూ వరంగల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంటున్నారు. డీఎస్పీకి, వంటమనిషికి ఆయన కుమారుడి ద్వారా ఈ వైరస్ సంక్రమించడం కలకలం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WJyPhU
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WJyPhU
ఓవైపు కరోనా లాక్ డౌన్.. కానీ ఆ స్కూల్లో మాత్రం రహస్యంగా క్లాసులు..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు కరోనా అలజడికి ప్రాణభయంతో వణికిపోతుంటే.. దానికంటే ర్యాంకుల సాధనే తమకు ముఖ్యమన్నట్టుగా కొన్ని విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని తూర్పు వడ్డెపాలెంలోని నారాయణ స్కూల్ యాజమాన్యం రహస్యంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WHIsxu
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WHIsxu
ఫేక్ న్యూస్: ఆర్థిక సంవత్సరాన్ని రీసెట్ చేశారా? రిజర్వుబ్యాంకు ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపును పొడిగించిందని, ఆర్థిక సంవత్సరాన్ని కొత్తగా రీసెట్ చేసిందనే వార్తలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా విలేకరుల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bnsrRr
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bnsrRr
లాక్డౌన్..జాన్తానై: అయోధ్యలో ఉగాది వేడుకల్లో యోగి: అధికారులు, అనుచరులతో గుంపుగా
లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. గుళ్లూ, గోపురాలు మూత పడ్డాయి. ఊరూవాడా మూగబోయింది. మొత్తంగా జనజీవనం స్తంభించిపోయింది.. దేశవ్యాప్తంగా. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండటానికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం వాటన్నింటినీ లెక్క
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dyln6L
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dyln6L
Tuesday, March 24, 2020
లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటానికి ఏపీ సీఎం సూపర్ ఐడియా .. అదేంటంటే
కరోనా వైరస్ పై దేశం పోరాటం ప్రకటించింది. దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేశారు. ఎవరూ ఇళ్ళ నుండి బయటకు రావద్దని చెప్పారు. మార్చి 31 వరకు ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dkYqUp
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dkYqUp
జ్వరం వస్తే కరోనా పరీక్షలు చెయ్యాల్సిందే.. తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణా సర్కార్ నేడు కరోనా పాజిటివ్ కేసులు 36 కు చేరటంతో అత్యవసర సమావేశం నిర్వహించింది . ఇప్పటివరకు రోజుకు ఇన్ని కేసులు అన్ని లెక్కబెట్టింది కాస్తా ఇప్పడు గంటలలో కరోనా కేసుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3brCkxL
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3brCkxL
ఖబడ్దార్.. బయటికొస్తే రూ.2 లక్షలు ఫైన్..
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావలన్న ప్రభుత్వ ఆదేశాలు తొలి రెండు రోజులు దాదాపు ప్లాప్ అయ్యాయి. కఠిన చట్టాల్లో ఒకటిగా పేరుపొందిన ‘అపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897'ను ఇంప్లిమెంట్ చేసినప్పటికీ.. వైరస్ తో మాకేంటి భయం అన్న చందంగా చాలా మంది.. నిజంగానే అత్యవసరంగా ఇంకొంతమంది జనం రోడ్లపైకి రావడం తటస్థించింది. దీంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y8ghxP
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y8ghxP
లాక్డౌన్ ఉన్నా.. మీడియాకు అంతరాయం కలిగిచొద్దు: రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొవిడ్-19 విజృంభన నేపథ్యంలో ప్రసార మాధ్యమాల సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శుల(సీఎస్)కు కేంద్రం స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dAEGMG
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dAEGMG
కరోనా విలయ తాండవం ... 190 దేశాలు .. 14 వేలకు పైగా మరణాలు
కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది.ప్రపంచ దేశాలను భయపెడుతుంది . డ్రాగన్ కంట్రీలో పుట్టిన ఈ మాయదారి వైరస్ క్రమంగా ఇతర దేశాలకు పాకుతూనే ఉంది.. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) విడుదల చేసిన లెక్కల ప్రకారం190 దేశాలకు కరోనా విస్తరించింది . ఇక ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన 3,34,981 మంది పడగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WE4Xn6
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WE4Xn6
భారత్లో కరోనా విలయం తప్పదు.. మెరుపువేగంతో వైరస్ వ్యాప్తి.. ప్రపంచ భారమూ మీదే: WHO
మహమ్మారి కరోనా ప్రభావం.. అది పుట్టిన చైనాలో తగ్గుముఖంపడుతూ.. క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరించింది. చైనాలో బుధవారం నాటికి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయనుండగా.. ఇతర దేశాల్లో మాత్రం ఇటీవలే లాక్ డౌన్ కు ఆదేశాలు వెలువడ్డాయి. చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న భారత్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మంగళవారం నాటికి ఇండియాలో 10
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QDc37y
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QDc37y
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీ పొడగింపు.. డెబిట్కార్డ్ హోల్డర్స్కు గుడ్ న్యూస్..
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండటంతో.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీని పొడగిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018-19 సంవత్సరానికి రిటర్న్స్ ఫైల్ చేసే గడువును మార్చి 31,2020 నుంచి జూన్ 30,2020 వరకు పొడగించారు. ఇందుకు గాను ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం ఉండదన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xZUo3q
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xZUo3q
బేగంపేట్, చందానగర్, కోకాపేట్: భాగ్యనగరాన్ని చుట్టుముట్టిన కరోనా: మరో మూడు పాజిటివ్ కేసులు
హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, దాని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. పాజిటివ్ కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. లాక్డౌన్ ప్రకటించినప్పటికీ. కట్టుదిట్టమైన నిషేధాజ్ఙలు అమలు చేసినప్పటికీ.. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WPUTYv
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WPUTYv
కరోనా ఎఫెక్ట్ .. ఆ గ్రామంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ నిషేధం .. ఉల్లంఘిస్తే రూ.1000 ఫైన్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతుంది . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531 కి చేరింది . ఇక కరోనా వైరస్ పైన జాగ్రత్తల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vLvyDR
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vLvyDR
వాట్సాప్లో కొత్త అప్డేట్!!! ఫార్వార్డ్ నకిలీ వార్తలకు చెక్....
కోవిడ్ -19 కు సంబంధించి వాట్సాప్లో నకిలీ వార్తలు వైరస్ కంటే అతివేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. వీటి కారణంగా ప్రజలలో అనవసరమైన ఉద్రిక్తతకు లోనయి భయాందోళనలకు గురిఅవుతున్నారు. నకిలీ వార్తలను ఒకరి నుంచి మరొకరికి ఫార్వర్డ్ చేయడాన్ని అరికట్టడానికి మరియు ఆపడానికి వాట్సాప్ ఇప్పుడు క్రొత్త అప్ డేట్ ను తీసుకురావడానికి పరీక్షిస్తోంది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3bn9rT7
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3bn9rT7
Amazon Prime Videoలో పిల్లల ప్రోగ్రామ్లకు ఉచిత యాక్సిస్
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా పిల్లల టీవీ కార్యక్రమాలు, సినిమాలు మరియు నర్సరీ ప్రాసలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2UdtFcq
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2UdtFcq
సంగీతాన్ని వినడానికి 5 ఉత్తమమైన మ్యూజిక్ యాప్ లు
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్ట్రెస్ బస్టర్లలో ఉన్నప్పుడు దానిని తగ్గించుకోవడానికి సాధారణంగా చేసే పనులలో సంగీతం వినడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కారణంగా మీరు ఇప్పుడు మీకు ఇష్టమైన సంగీతాన్ని ఎక్కడైనా ఉండి కూడా వినవచ్చు. మీరు ఇంట్లో స్వీయ-నిర్బంధంలో ఉన్నప్పుడు రోజు మొత్తం మీకు సహాయం చేయడానికి సంగీతం మీకు మంచి తోడుగా ఉంటుంది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3bmXxZx
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3bmXxZx
Google Camera Go App ఇప్పుడు బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన గూగుల్ కెమెరా యాప్ తో మొబైల్ యొక్క ఫోటోగ్రఫీని ఆశ్చర్యపరిచే విధంగా మరింత మెరుగ్గా చేసింది. పిక్సెల్ ఫోన్లలో లభిస్తున్న గూగుల్ కెమెరా యొక్క కొన్ని అధునాతన ఫీచర్లను సరళమైన పద్దతితో ఉపయోగించడానికి సులభమైన UI లో పొందుపరుస్తుంది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2WxVuhd
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2WxVuhd
ఇన్స్టాగ్రామ్లో మరింత అప్రమత్తంగా కరోనా సమాచారం
గూగుల్, ఆపిల్ మరియు ఇతరులు వంటి పెద్ద టెక్ సంస్థలను మనం ఇప్పటికే చూస్తున్నాము. COVID-19 గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం మరియు వారికి ఉపయోగకరమైన చిట్కాలను ఇవ్వడం వంటి వాటిని ఇస్తోంది. ఫేస్బుక్ కూడా అదే దిశలో అడుగులు వేయడాన్ని మనం చూస్తున్నాము. సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు కరోనావైరస్ గురించి ప్రజలకు
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2U70RCh
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2U70RCh
ఆండ్రాయిడ్లో Hangouts నుండి లొకేషన్ ఫీచర్ అవుట్
Hangouts నుంచి గూగుల్ లొకేషన్ ఫీచర్ తీసివేస్తోందనే వార్తలు గత కొంత కాలం నుంచి బయటికి వస్తున్నాయి, అయితే ఈ సమయంలో, గూగుల్ ఈ లక్షణాలను తీసివేయడంలో బిజీగా ఉంది. చాలా మంది వినియోగదారులు ఈ ఫీచర్ ని కోల్పోతారు. గత సంవత్సరం మే నెలలో, SMS దాని అత్యంత ఉపయోగకరమైన లక్షణాలలో ఒకటైన అనువర్తనం నుండి
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QAEh2F
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QAEh2F
గూగుల్ ట్రాన్స్లేట్లో కొత్త ఫీచర్
గూగుల్ తిరిగి తన అనువాద అనువర్తనం కోసం కొత్త ఫీచర్ను ప్రకటించింది, ఇది వినియోగదారులను ఒక భాషలో ప్రసంగాన్ని నిజ సమయంలో మరొక భాషలో అనువదించడానికి అనుమతిస్తుంది. ఆ సమయంలో, భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ ఫీచర్ను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, దాదాపు రెండు నెలల తరువాత, సంస్థ తన ఆండ్రాయిడ్ అనువర్తనానికి ఈ లక్షణాన్ని
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3dkUMK8
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3dkUMK8
ఫోన్ పే యూజర్లు నేరుగా స్వీగ్గీ నుంచే ఆర్డర్ పొందవచ్చు
భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ ఫోన్పే సోమవారం తన స్విచ్ ప్లాట్ఫామ్లో ఫుడ్ డెలివరీ మేజర్ స్విగ్గీని ఇంటిగ్రేట్ చేసినట్లు తెలిపింది.ఈ భాగస్వామ్యంతో, ఫోన్పే యొక్క 200 మిలియన్ల నమోదిత వినియోగదారులు ఇప్పుడు స్విగ్గి అనువర్తనాన్ని యాక్సెస్ చేయవచ్చు మరియు ఫోన్పే అనువర్తనంలోనే తమ అభిమాన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. భారతదేశంలో స్విగ్గీ ఆహారాన్ని అందించే
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3dm1Bv2
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3dm1Bv2
గురుకుల పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐసొలేషన్ కేంద్రాలు: ప్రతి నియోజకవర్గంలో వంద పడకలు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొనడానికి జగన్ సర్కార్ విస్తృత చర్యలను చేపట్టింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ.. దాని ప్రభావాన్ని, వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. కరోనా వైరస్ అనుమానితులకు వైద్య సహాయాన్ని అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bowxsz
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bowxsz
కరోనా వైరస్.. తెలంగాణలో 3 లోకల్ కాంటాక్ట్ కేసులు.. 39కి పెరిగిన సంఖ్య
కరోనా వైరస్ను రెండో దశలోనే కట్టడి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాయాశక్తులా పనిచేస్తున్నాయి. ఆంక్షలను కఠినతరం చేయడంతో పాటు వైద్యపరంగా అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయినప్పటికీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఒకింత ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా తెలంగాణలో ప్రతీరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం(మార్చి 24) రాత్రి నాటికి మొత్తంగా మరో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UhxsFv
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UhxsFv
ఏపీపీఎస్సీలో కొత్త సభ్యుడు: ఛైర్మన్ ఉదయ భాస్కర్కు చెక్ పెట్టిందా? త్వరలో సలహాదారులు కూడా?
అమరావతి: రాష్ట్రంలో అత్యంత కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో రాష్ట్ర ప్రభుత్వం పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఉదయ భాస్కర్.. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడు కావడం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. కారణాల నేపథ్యంలో ఆయన చేతులు కట్టేసే దిశగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33NGNbw
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33NGNbw
వైసీపీ ఎంపీల సంచలన నిర్ణయం.: మూడు నెలల వేతనం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్లకు కేటాయింపు..
అమరావతి: రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న ముందుజాగ్రత్త చర్యల కోసం విరాళలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం లోక్సభ సభ్యులు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు తమ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి భారీ మొత్తాన్ని దీనికోసం కేటాయించారు. తాజాగా- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y7ANhY
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y7ANhY
Amazon Prime Videoలో పిల్లల ప్రోగ్రామ్లకు ఉచిత యాక్సిస్
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది పిల్లలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా పిల్లల టీవీ కార్యక్రమాలు, సినిమాలు మరియు నర్సరీ ప్రాసలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QKtq6m
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QKtq6m
Monday, March 23, 2020
లాక్ డౌన్ ఎఫెక్ట్ : విజయవాడలో రేపటి నుంచి ఆంక్షలు మరింత కఠినతరం- బయటికొచ్చే సమయాలివే..
ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఇవాళ ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో యథావిథిగా రోడ్లపైకి వచ్చేశారు. దీంతో లాక్ డౌన్ అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికీ నిఘా నివేదికలు వెళ్లాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UdQWee
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UdQWee
Domestic Flights ban: బుధవారం నుంచి రాకపోకలు బంద్, సరకు రవాణా మాత్రం కంటిన్యూ: కేంద్రం..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో కేంద్రం మరింత పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 20 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చేవారితో వైరస్ సోకుతుండటంతో గత వారం నుంచి అంతర్జాతీయ విమానాలను అనుమతించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి పెరగడంతో.. దేశీయంగా కూడా విమాన రాకపోకలపై నిషేధం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bhtTF9
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bhtTF9
మహారాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ, జిల్లాల నిర్బంధం: అందుకేనంటూ సీఎం ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహిద్దులు ఇప్పటికే మూసేశామని ఆయన తెలిపారు. సోమవారం నుంచి జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుంచే రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. అత్యవసర
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vFyG3U
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vFyG3U
coronavirus: కొత్తగూడెం డీఎస్పీపై 1897 ఎపిడెమిక్ డిసిజ్ యాక్ట్ కేసు, కుమారుడికి పాజిటివ్..
కరోనా మహమ్మరి విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించి కఠినచర్యలకు ఉపక్రమించింది. అయితే బాధ్యతగల డీఎస్పీ ఒకరు తన కుమారుడిని క్వారంటైన్లో ఉంచకుండా.. బయటకు వదిలేశాడు. దీంతో తండ్రిపై ప్రభుత్వం కేసు పెట్టింది. పోలీసు ఉన్నతాధికారిగా ఉండి, తగిన చర్యలు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేసింది. డీఎస్పీ స్థాయి అధికారిపై కేసు ఫైల్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33GRGvA
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33GRGvA
టీడీపీ నేతల మెడకు ఉచ్చు: అమరావతి భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ: అసలు టార్గెట్ వారే..!
అమరావతి: కరోనాతో కలకలకం రేగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని పరిధిలో భూ కుంభకోణం జరిగిదంటూ కేబినెట్ సబ్ కమిటీ వేసి..పేర్లు బయట పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ కేసును సీఐడి నుండి సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగానే రాజధాని ఎక్కడ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QFSsDQ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QFSsDQ
కరోనా ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త పని వేళలు ఇవే.. ఆ సేవలకు మాత్రం బ్రేక్...
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేఫథ్యంలో రాష్ట్ర స్దాయి బ్యాంకర్ల సమితి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ ను దాదాపుగా నిరుత్సాహపరిచేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి. వీటిలోబ్యాంకుల పని వేళల తగ్గింపుతో పాటు పలు కీలక సర్వీసులను కూడా నిలిపివేయనున్నారు. ఇవన్నీ రేపటి నంచి రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకూ వర్తింపచేస్తామని బ్యాంకర్ల రాష్ట్ర సమితి ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dlYQtz
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dlYQtz
coronavirus:ఏపీలో కరోనా కలవరం, విమ్స్ ఆస్పత్రిలో 31 మంది క్వారంటైన్, వదంతులు నమ్మొద్దు: మంత్రి అవంతి
కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఆస్పత్రి, మెడికల్ షాపులను మాత్రమే సాయంత్రం తర్వాత కూడా అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేశారు. విమ్స్ ఆస్పత్రిలో 31 మంది క్వారంటైన్లో ఉన్నారని.. వారిని 14 రోజుల తర్వాత కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dm5cco
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dm5cco
లాక్ డౌన్, కరోనా నియంత్రణ పై ప్రధాని చెప్పింది విందాం .. జనసేనాని పవన్ కళ్యాణ్
కరోనాపై పోరాటంలో భాగంగా నిన్న జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించిన జనసేనాని ఇక తాజాగా కరోనాను నియంత్రించటానికి ప్రధాని మోదీ మాటను పాటిద్దామంటూ పిలుపునిచ్చారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో అందరం సమైక్యంగా పోరాటం సాగించాలని పవన్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే . ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని , జాగ్రత్తలు తీసుకోవాలని పవన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3biZQNd
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3biZQNd
కరోనా ఫ్రమ్ సౌత్ కొరియా.. పారాసెటిమాల్ తర్వాత జగన్ మరో షాకింగ్ కామెంట్- ఆడుకుంటున్న నెటిజన్లు...
రాజకీయ నేతలు, కీలక స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడినా దానికి ప్రాధాన్యముంటుంది. వారు మాట్లాడే విషయాన్ని బట్టి అది వారికి కొన్నిసార్లు పాజిటివ్ గానూ మరికొన్ని సార్లు నెగిటివ్ గానూ ఫోకస్ అవుతుంటుంది. ఇదే క్రమంలో తాజాగా ఏపీ సీఎం జగన్ కరోనా వైరస్ కు సంబంధించి చేస్తున్న కామెంట్లను నెటిజన్లు ఆడుకుంటున్నారు. తొలుత కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J5AnuN
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J5AnuN
coronavirus: 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య, కోల్కతాలో ఫస్ట్ డెత్, ఇటలీ నుంచి వచ్చిన రోగి..
కరోనా వైరస్ సోకి దేశంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం ఏడు మంది మృతిచెందగా.. సోమవారం మరొకరు చనిపోవడంతో 8కి చేరింది. పశ్చిమబెంగాల్కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోన్న సంగతి తెలిసిందే. కోల్కతా ఆస్పత్రిలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y2Pumq
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y2Pumq
ఏపీపై కేంద్రం దృష్టి పెట్టకుంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానిని కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J5aKu2
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J5aKu2
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణం
భోపాల్: అసెంబ్లీలో తగిన బలం లేకపోవడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధమయ్యారు. సీఎంగా ప్రమాణం చేశారు. సోమవారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WEXX9p
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WEXX9p
కరోనావైరస్ చికిత్సకు ట్రంప్ చెప్పిందే సూచించింది ICMR,ఆ మెడిసినే విరుగుడట..!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. అయితే స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారానే ఈ మహమ్మారిని పారదోలచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కరోనావైరస్ మహమ్మారిపై విజయం సాధించొచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనావైరస్కు వ్యాక్సిన్ కనుగొనలేదు. ప్రస్తుతం కరోనావైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు క్లినికల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33DMNDz
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33DMNDz
కనికా కపూర్ కరోనా కలకలం: ఆమెను కలిసిన 266 మందికి పరీక్షలు, ఊపిరిపీల్చుకున్నారు
న్యూఢిల్లీ: ఇటీవల లండన్ వెళ్లివచ్చిన విషయాన్ని దాచిపెట్టి రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇచ్చిన సింగర్ కనికా కపూర్ పెను దుమారమే సృష్టించింది. ఎందుకంటే ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడమే ఇందుకు కారణం. దీంతో ఆమెతో పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలందరూ ఆందోళన చెందారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QHsmQW
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QHsmQW
కరోనా భయం ... ఎటైనా వెళ్లి వచ్చారా .. అయితే గ్రామాల్లో నో ఎంట్రీ
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్నాయి. ఇక కరోనా వైరస్ పైన జాగ్రత్తల మాట అటుంచి కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UdTo4g
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UdTo4g
ఏపీలో ఇక ఇంగ్లీష్ మీడియం: కీలక ఉత్తర్వులు జారీ, ‘తెలుగు తప్పనిసరి’
రాష్ట్రంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పఠశాలలో ఇంగీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది. ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y2lkQe
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y2lkQe
ఏపీలో ఓటాన్ అకౌంట్ సమావేశాలు కూడా కష్టమే.. ! ఆర్డినెన్స్ దిశగా ప్రభుత్వం అడుగులు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో అన్ని వ్యవస్ధలూ ఒక్కొక్కటిగా స్తంభిస్తున్నాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్ధితి. ఇప్పటికే విద్యాసంస్ధలు, గుళ్లు, వాణిజ్య సముదాయాలు, మాల్స్, దుకాణాలు అన్నింటికీ సెలవు ప్రకటించేశారు. విజయవాడ, విశాఖ, ఒంగోలులో అయితే ఏకంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఇవన్నీ ఓ ఎత్తయితే ప్రభుత్వ పాలన మరో ఎెత్తు. ఈ నెల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33LRsU4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33LRsU4
‘లింక్స్’ పంపిస్తాం, ఇంటి నుంచే వాదించండి: లాయర్లకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, సుప్రీంకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదని, అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xia01U
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xia01U
కరోనాను నియంత్రించాలంటే లాక్డౌన్లు సరిపోవు.. ఏం చెయ్యాలో చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు 436నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రరంచ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ను నియంత్రించటానికి లాక్ డౌన్ చేస్తున్నారు వైరస్ ప్రభావిత దేశాలు . ఇక ఈ వైరస్ ను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xmj2La
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xmj2La
గాల్లో కూడా గంటల పాటు జీవించే సత్తా ఉన్న కరోనా.. వైద్య సిబ్బందికి డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం
జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఓ సరికొత్త విషయాన్ని గుర్తించింది. గాల్లో కూడా ఆ వైరస్.. కొన్ని గంటల పాటు జీవించే సత్తా ఉందని పేర్కొంది. ఎలాంటి వాతావరణంలోనైనా కొన్ని గంటల పాటు జీవించే శక్తిసామర్థ్యాలు దీనికి ఉన్నాయని వెల్లడించింది. ఆ సూక్ష్మజీవికి గాల్లో కూడా జీవించగలదని తేలింది. దీనితో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dmRXrZ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dmRXrZ
‘లాక్డౌన్’ అంటే లాక్డౌనే: రాష్ట్రాలకు తేల్చి చెప్పిన కేంద్రం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రాలన్నీ లాక్డౌన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేగాక, లాక్ డౌన్ ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xZlA2h
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xZlA2h
Coronavirus: 83 జిల్లాల్లో లాక్ డౌన్, ప్రధాని తీవ్ర అసంతృప్తి, రోడ్లలో మీటింగ్ లు !
న్యూఢిల్లీ/బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కరోనా వైరస్ ను (COVID-19) అరికట్టడానికి దేశ వ్యాప్తంగా 83 జిల్లాల్లో మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమలుపై ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీటర్ వేదిక తీవ్ర అసంతృప్తి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wyd6JP
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wyd6JP
ప్రజలు సహకరించకుంటే లాక్ డౌన్ రూల్స్ కఠినం .. మినహాయింపు ఇచ్చిన వారికే అనుమతి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రభావం పెద్దగా కనిపించటం లేదు. దీంతో కేంద్రం రాష్ట్రాల మీద సీరియస్ అవుతుంది. కరోనా వైరస్ కేసులు 433కు చేరటంతో కేంద్రం చాలా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vGKdju
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vGKdju
Sunday, March 22, 2020
తెలంగాణా బాటలో ఏపీ షట్ డౌన్ .. కరోనా పై వార్ ప్రకటించిన సీఎం జగన్
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ కానుంది. ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా సీఎం మార్చి 31 వరకు షట్ డౌన్ ప్రకటించగా , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ఏపీ షట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/395S3Rq
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/395S3Rq
జనతా కర్ఫ్యూ: వైఎస్ జగన్, చంద్రబాబు చప్పట్లు, గంట మోగించిన నారా లోకేష్
హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర సిబ్బందికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎస్, ఇతర కార్యాలయ సిబ్బంది, అధికారులతో కలిసి ఆయన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QBylX8
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QBylX8
టెలికాం కంపెనీలపై కరోనా ప్రభావం .. నెట్వర్క్ ట్రాఫిక్ ఒత్తిడిపై కేంద్రానికి లేఖ
కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచుతున్న వేళ దేశం మొత్తం షట్ డౌన్ అవుతుంది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్న పరస్థితి కనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగిన నేపధ్యమో చాలా సంస్థలు ఉద్యోగులను ఇళ్ళ నుండే పని చెయ్యాలని , వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆదేశాలిచ్చారు . ఇక విద్యా సంస్థలు సైతం ఆన్ లైన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QCSgVK
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QCSgVK
మార్చి 31 వరకూ అన్నీ బంద్.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ఉచితంగా బియ్యం, డబ్బులు పంపిణీ.. ఇంకా..
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తిని మరో తొమ్మిది రోజులు కొనసాగించాలని, మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో కేబినెట్ మంత్రులు, ముఖ్య
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3abx5lx
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3abx5lx
జనతా కర్ఫ్యూ : 9గంటలకు కథ ముగిసినట్టు కాదు.. ఆఖరి నిమిషం తర్వాత మరో పెను సవాల్..
ఒకటి,రెండు కేసులతో మొదలై క్రమంగా ఉత్పాతానికి దారితీసేలా కనిపిస్తోన్న కరోనా వైరస్పై భారత్ ఆదిలోనే యుద్దం ప్రకటించింది. రెండో స్టేజీలోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(మార్చి 22) జనతా కర్ఫ్యూ ప్రకటించడం.. ప్రజలంతా స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమవడం జరిగింది. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 9గం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dkVMhl
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dkVMhl
కరోనా ఎఫెక్ట్ .. ఢిల్లీ షట్ డౌన్.. 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ కానుంది. ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి 31వరకు సకలం బంద్ అని ప్రకటించింది ఢిల్లీ సర్కార్ . కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపిన ప్రకారం...ఢిల్లీలో ఇప్పటివరకు 27కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J39yay
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J39yay
కరోనావైరస్: భారత్లో ఏడుకు చేరిన మరణాలు, ఒక్కరోజే మూడు
న్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మనదేశంలో ఏడుకు చేరింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. మహారాష్ట్ర, బీహార్, తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరణాలు సంభవించాయి. సూరత్లో చికిత్స పొందుతున్న 69ఏళ్ల వ్యక్తి మరణించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరగా,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QBRdWd
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QBRdWd
జగన్ టార్గెట్ లో నిమ్మగడ్డ శరణ్య- ఈడీబీ వ్యవహారాలపై ఆరా ? కృష్ణకిషోర్ బాటలోనే...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్ధిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారంలో ఇప్పటికే సీఈవో, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ ను సస్పెండ్ చేసిన వైసీపీ సర్కారు ఇప్పుడు ఆయనతో పాటు బోర్డు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ శరణ్య పాత్రపై దృష్టిపెట్టింది. జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను తాజాగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/399jiL4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/399jiL4
ఇది ఆరంభం మాత్రమే: అందరూ సుదీర్ఘ పోరాటం చెయ్యాలని మోడీ మరో సూచన
కరోనా మహమ్మారి తన రూపం మార్చుకుంటున్న నేపధ్యంలో అరికట్టటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది . కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ‘జనతా కర్ఫ్యూ'లో ప్రతి ఒక్కరు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/399quGT
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/399quGT
జనతా కర్ఫ్యూ-సెల్యూట్: చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రులు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం కేసీఆర్ తన మనవడు, ఇతర కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులు, సిబ్బందితో కలిసి చప్పట్లు కొట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dvhwau
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dvhwau
గంటా నాదం చేసిన పవన్ కళ్యాణ్... కరోనాపై పోరాటం చేసే వారికి సెల్యూట్ అంటూ ..
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించారు దేశ వ్యాప్తంగా స్వచ్చందంగా ప్రజలు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇక జనతా కర్ఫ్యూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీ నిర్ణయానికి మద్దతునిచ్చి కరోనా వైరస్ వ్యాప్తి చేద్నకుండా పోరాటం సాగించాలని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a961U4
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a961U4
Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID-19) పాజిటివ్ కేసులు భారత్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి కరోనా వైరస్ వ్యాధి సోకుందో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రం చేరుకున్న 6 మందికి కరోనా వైరస్ వచ్చిదని వైద్యులు దృవీకరించారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39gIHCF
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39gIHCF
గల్లీ టూ ఢిల్లీ.. గంటా బజాయించి ఐక్యతను చాటిన భారతీయులు
జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5గంటలకు ప్రజలంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి సంక్షోభ కాలంలో ప్రజల కోసం నిరంతర సేవలు అందిస్తున్న వైద్యులు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులు ఇతరత్రా అత్యవసర సేవల సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. యావత్ భారత్ దేశం చప్పట్లతో పులకించపోయింది. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా తమ ఇళ్ల ముందు,బాల్కనీల్లో నిలబడి చప్పట్ల ద్వారా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aehods
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aehods
జనతా కర్ఫ్యూ : కేసీఆర్ చెప్పినా కూడా మోడీకి వ్యతిరేకంగా పోస్టులు.. టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్
కరోనాపై ఇప్పుడు ప్రపంచం పోరాడుతుంది. ఇక భారత్ సైతం కరోనాపై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టటం మాత్రమే కాదు పరిస్థితి చెయ్యి దాటిపోకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా నేడు జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వాల ప్రయత్నానికి మద్దతు తెలుపుతున్నారు .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a9o9go
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a9o9go
తెలంగాణ లీడర్లే టార్గెట్?: భీకర ఎన్కౌంటర్లో 17 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో సుమారు 24 గంటలపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఆదివారం వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dkOtGu
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dkOtGu
జనతా కర్ఫ్యూ: సరిగ్గా సాయంత్రం 5కు.. చప్పట్లు, చప్పుళ్లతో మార్మోగిన దేశం..
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో కరోనా మహమ్మారిపై పోరాడుదామన్న పిలుపును దేశ ప్రజలు గుండెలకద్దుకున్నారు. జనతా కర్ప్యూలో భాగంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన జనం.. సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారే తమ తమ వాకిళ్లు, బాల్కలీల్లోకి వచ్చి.. కరోనాతో నేరుగా యుద్ధం చేస్తోన్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. మారుమూల గ్రామంలోని ఇరుకు గల్లీ మొదలుకొని.. దేశరాజధాని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3doSvOe
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3doSvOe
జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్ బాటలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ ఆదివారం(మార్చి 22) దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కర్ఫ్యూని 24గంటలకు పొడగించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పుడు ఇదే బాటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3djbo4V
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3djbo4V
coronavirus: కనిక కపూర్ ఏజ్ 28 ఏళ్లు అట.. 13 ఏళ్లు తగ్గించిన అధికారులు, మేల్ అట..?
కనిక కపూర్కు కరోనా వైరస్ సోకిందనే అంశంపై వివాదం నెలకొంది. ఇటీవల లండన్ నుంచి కనిక కపూర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పార్టీకి వెళ్లడంతో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా ఇతర నేతలు సెల్ప్ క్వారంటైన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కనిక కపూర్ను వెనకొసుకొచ్చిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xgksqG
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xgksqG
Janata Curfew: కేసీఆర్పై జగ్గారెడ్డి ప్రశంసలు.. ప్రధాని మోడీపై కూడా... ఎందుకంటే..
కేసీఆర్, హరీశ్ రావు పేరు ఎత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాంటి నేత మాట తీరు మారింది. అవును కరోనాకు సంబంధించి జనతా కర్ఫ్యూ సందర్భంగా కేసీఆర్ను జగ్గారెడ్డి కొనియాడారు. ప్రధాని మోడీని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. జనతా కర్ఫ్యూ భేష్ అని.. కానీ దానిని మరిన్ని రోజులకు పెంచాలని కోరారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QCK1sL
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QCK1sL
కరోనా ఎఫెక్ట్ .. మార్చి 31 వరకు కర్ణాటక షట్ డౌన్.. రెండు నెలల రేషన్ ఫ్రీ
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 336కు చేరుకోగా ఆరుగురు మృతి చెందిన పరిస్థితి .ఇక పలు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు టెన్షన్ పెడుతుంది. ఇక ఇప్పటివరకు కర్ణాటకలో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ur8dzA
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ur8dzA
కర్ఫ్యూతో వైరస్ ను అడ్డుకోవచ్చా.. సైంటిస్టులు తేల్చిందేంటి.. వైరస్ జీవితకాలాన్ని ఎలా కనిపెట్టారు?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22)న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాలకు అనుగుణంగా దేశ ప్రజలంతా స్వచ్చందంగా కర్ఫ్యూని పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో 'కర్ఫ్యూ'పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 14గంటల పాటు కర్ఫ్యూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J6QIiK
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J6QIiK
Janata Curfew: ఇంట్లో ఉండే కరోనాను ఖతం చేద్దాం, కర్ప్యూ సందర్భంగా ఫ్యామిలీతో మంత్రులు బిజీ...
తెలుగురాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంటి వద్ద ఉండిపోయారు. పిల్ల పాపలతో సరదాగా గడుపుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు కుటుంబసభ్యులతో కలిసి జనతా కర్ప్యూలో పాల్గొన్నానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజలంతా స్వచ్చందంగా జనతా కర్ప్యూలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Qz9inW
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Qz9inW
అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే....!? సీఎం జగన్ సమాలోచనలు: ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదంతో వాయిదా..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజుకే పరిమితం కానున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయటం శ్రేయస్కరం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో అయిదు కేసులు నమోదు కావటం..అందునా విజయవాడలో కొత్త కేసు బయటకు రావటంతో..ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ నెల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3amyvdb
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3amyvdb
Saturday, March 21, 2020
ప్రత్యేక విమానం వీడి.. రోడ్డు మార్గం పట్టి: కారులో హైదరాబాద్కు చంద్రబాబు: జనతా కర్ఫ్యూకు జై..!
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్.. కొమ్ములు తిరిగిన దేశాధినేతలను సైతం వణికిస్తోంది. పరుగులు పెట్టిస్తోంది. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినా ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తోంది. ఇన్నిరోజులు తన ప్రయాణానికి ప్రత్యేక హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ భయంతో రోడ్డు మార్గం పట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UoUbOQ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UoUbOQ
ఇంకా చల్లారని ఎస్ఈసి రగడ ..నిమ్మగడ్డ రమేశ్ పై నిప్పులు చెరిగిన మంత్రి బుగ్గన
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుండి చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలుసు. ఇక తాజాగా ఎన్నికల కమీషనర్ తనకు రక్షణ లేదని కేంద్రానికి లేఖ రాయటం ఆ తర్వాత పరిణామాలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bewxeK
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bewxeK
ఒకవేళ తెలంగాణ లాక్ డౌన్ చేస్తే..? వాట్ నెక్స్ట్.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటలకు పొడగించారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు ప్రతీ ఒక్కరూ కర్ఫ్యూ పాటించాలన్నారు. వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలు కూడా స్వయం నియంత్రణతో కర్ఫ్యూ పాటించాలన్నారు. వైరస్ నియంత్రణ గురించి ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dk9vFb
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dk9vFb
మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు తప్ప మొత్తం బంద్.. జనతా కర్ఫ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా.. ఇంకొద్ది గంటల్లో దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ మొదలు కానుంది. ఆదివారం(22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్ లో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, కరోనాకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JbyPPD
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JbyPPD
కరోనావైరస్ ఎఫెక్ట్ : ఖననం చేసేందుకు చోటు లేదు..చర్చీల్లో పెరిగిపోతున్న శవపేటికలు
ఇటలీ: కరోనావైరస్ ప్రపంచంలో కరాళ నృత్యం చేస్తోంది. చైనాలోని హూబే ప్రావిన్స్లో బయటపడ్డ ఈ ప్రమాదకరమైన వైరస్ క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. చైనాలో కొన్ని వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకోగా ఇతర దేశాల్లో కూడా స్వైర విహారం చేస్తోంది. ప్రస్తుతం ఇటలీ దేశంలో కూడా మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతలా అంటే... ఏకంగా చైనాలోని మృతుల సంఖ్య కంటే ఎక్కువగా ఇటలీలోనే ఉంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bmJuDv
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bmJuDv
కరోనాపై సమరానికి పవన్ పిలుపు .. సాయంత్రం 5గంటలకు జనసేనాని గంటానాదం
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే . కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి , అందరం ఐక్యంగా పోరాటం సాగిస్తున్నాం అని చెప్పటానికి ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని చేసిన ప్రసంగంపై స్పందించిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33IfEGL
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33IfEGL
coronavirus: మహారాష్ట్రలో స్టేజీ-3కి చేరిన కరోనా వైరస్..? ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ సోకి ఐదుగురు చనిపోగా.. పాజిటివ్ సోకిన వారి సంఖ్య 292కి చేరింది. అయితే మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర వైద్యారోగ్యాశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/398VA1i
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/398VA1i
భయానకంగా వ్యాపిస్తున్నా.. బాధ్యత లేకుండా: సెల్ఫోన్లో చిట్చాట్: రైల్వేస్టేషన్లో థర్మల్ స్క్రీనింగ
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మనదేశంలో ఏ రేంజ్లో చెలరేగిపోతోందనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని పరిస్థితి నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా 270కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. జనసమ్మర్థంతో ఉండే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39cPe0S
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39cPe0S
coronavirus: కరోనాపై ముందే అమెరికా ఐబీ అలర్ట్, చెప్పినా లెక్కచేయని డొనాల్డ్ ట్రంప్
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. యూఎస్లో 7 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది చనిపోయారు. దీంతో పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్కు సంబంధించి అమెరికా నిఘావర్గాలు ట్రంప్ను హెచ్చరించాయి. కానీ వారి మాటను లెక్కచేయకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చైనాలోని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WyHvaY
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WyHvaY
కరోనాపై క్షిపణి దాడులు.. కిమ్ జాంగ్ బిత్తిరి చర్య.. వైరస్ లేదంటూనే 2,590 మందిని చంపేశారా?
ప్రపంచానికి కొరకరానికొయ్యగా పేరుపొందిన ఉత్తరకొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ మరో అనూహ్య చర్యకు పాల్పడ్డాడు. మిగతా దేశాలన్నీ కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతుంటే.. తాము మాత్రమే భద్రంగా, బలంగా ఉన్నామనడానికి సంకేతంగా క్షిపణి పరీక్షలు నిర్వహించారు. చైనా సరిహద్దును ఆనుకుని ఉండే నార్త్ ప్యోంగ్యాన్ ఫ్రావిన్స్ భూభాగం నుంచి ఉత్తరకొరియా శుక్రవారం రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పేల్చిందని,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uw7DjU
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uw7DjU
వయోవృద్ధులకు ఆర్టీసీ అధికారుల హైఓల్టేజీ షాక్: బస్సు ఛార్జీల్లో రాయితీని ఎత్తేసిన అధికారులు
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రల్లో రెండోస్థానంలో నిలిచింది కర్ణాటక. మనదేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన తొలి కేసు కూడా నమోదైంది ఈ రాష్ట్రంలోనే. కర్ణాటకలోని కలబురగికి చెందిన 74 సంవత్సరాల వృద్ధుడొకరుకరోనా వైరస్ బారిన పడి మరణించారు. దీనితోపాటు- ప్రస్తుతం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో వయోధిక వృద్ధులే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wgUzHj
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wgUzHj
పారాసిటామాల్ వికటించిందా పిచ్చి కూతలు కూస్తున్నారు.. వైసీపీ రాక్షససేన : టీడీపీ నేతల ఫైర్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్నలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను , అలాగే ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసి మాట్లాడటంపై వారు ధ్వజమెత్తారు .
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a6bieW
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a6bieW
కర్ణాటకలో 6 అల్టిమేట్ సమ్మర్ ట్రెక్స్
పర్వతాలు ఎల్లప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మరియు ట్రెక్కర్ సహజంగా ఈ అద్భుతమైన ల్యాండ్ఫార్మ్ల వైపుకు లాగబడుతుంది. అధివాస్తవిక ప్రకృతి దృశ్యంలో నడక లేదా పాదయాత్ర కాకుండా, ట్రెక్కింగ్ శరీరానికి, మనసుకు మరియు ఆత్మకు చాలా మంచిదని నిరూపించబడింది. మీరు ఎండలో చెమటను లెక్క చేయకపోతే మరియు ప్రతిఫలం వివరించలేని అనుభూతి అని మీకు తెలిస్తే, కర్ణాటకలోని కొన్ని ఉత్తమ వేసవి ట్రెక్లు ఇక్కడ ఉన్నాయి.
from India Tour & Travel Guidelines | India Travel Information | Tourist Destinations Tips in India - Nativeplanet Telugu https://ift.tt/2wqAePC
from India Tour & Travel Guidelines | India Travel Information | Tourist Destinations Tips in India - Nativeplanet Telugu https://ift.tt/2wqAePC
Google Camera Go App ఇప్పుడు బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన గూగుల్ కెమెరా యాప్ తో మొబైల్ యొక్క ఫోటోగ్రఫీని ఆశ్చర్యపరిచే విధంగా మరింత మెరుగ్గా చేసింది. పిక్సెల్ ఫోన్లలో లభిస్తున్న గూగుల్ కెమెరా యొక్క కొన్ని అధునాతన ఫీచర్లను సరళమైన పద్దతితో ఉపయోగించడానికి సులభమైన UI లో పొందుపరుస్తుంది.
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2WxVuhd
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2WxVuhd
ఇన్స్టాగ్రామ్లో మరింత అప్రమత్తంగా కరోనా సమాచారం
గూగుల్, ఆపిల్ మరియు ఇతరులు వంటి పెద్ద టెక్ సంస్థలను మనం ఇప్పటికే చూస్తున్నాము. COVID-19 గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం మరియు వారికి ఉపయోగకరమైన చిట్కాలను ఇవ్వడం వంటి వాటిని ఇస్తోంది. ఫేస్బుక్ కూడా అదే దిశలో అడుగులు వేయడాన్ని మనం చూస్తున్నాము. సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ కూడా ఇప్పుడు కరోనావైరస్ గురించి ప్రజలకు
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2U70RCh
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2U70RCh
ఆండ్రాయిడ్లో Hangouts నుండి లొకేషన్ ఫీచర్ అవుట్
Hangouts నుంచి గూగుల్ లొకేషన్ ఫీచర్ తీసివేస్తోందనే వార్తలు గత కొంత కాలం నుంచి బయటికి వస్తున్నాయి, అయితే ఈ సమయంలో, గూగుల్ ఈ లక్షణాలను తీసివేయడంలో బిజీగా ఉంది. చాలా మంది వినియోగదారులు ఈ ఫీచర్ ని కోల్పోతారు. గత సంవత్సరం మే నెలలో, SMS దాని అత్యంత ఉపయోగకరమైన లక్షణాలలో ఒకటైన అనువర్తనం నుండి
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QAEh2F
from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2QAEh2F
Subscribe to:
Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...