Saturday, March 21, 2020

coronavirus: మహారాష్ట్రలో స్టేజీ-3కి చేరిన కరోనా వైరస్..? ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ సోకి ఐదుగురు చనిపోగా.. పాజిటివ్ సోకిన వారి సంఖ్య 292కి చేరింది. అయితే మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర వైద్యారోగ్యాశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/398VA1i

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...