Sunday, March 22, 2020

జనతా కర్ఫ్యూ: సరిగ్గా సాయంత్రం 5కు.. చప్పట్లు, చప్పుళ్లతో మార్మోగిన దేశం..

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో కరోనా మహమ్మారిపై పోరాడుదామన్న పిలుపును దేశ ప్రజలు గుండెలకద్దుకున్నారు. జనతా కర్ప్యూలో భాగంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన జనం.. సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారే తమ తమ వాకిళ్లు, బాల్కలీల్లోకి వచ్చి.. కరోనాతో నేరుగా యుద్ధం చేస్తోన్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. మారుమూల గ్రామంలోని ఇరుకు గల్లీ మొదలుకొని.. దేశరాజధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3doSvOe

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...