Sunday, March 29, 2020

ఏపీలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు- ఒక్కరోజే ఆరుగురు బాధితుల గుర్తింపు..

ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా వ్యాప్తి జరుగుతుండగా.. ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా కరోనా వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. స్టేజ్-3గా పిలిచే కొలిడ్ కేసుల బారిన పడిన వారి సంఖ్య ఇవాళ్టికి 19కి చేరింది. ఇవాళ ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39r76oX

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...