Sunday, March 29, 2020

కరోనా కలకలం: తీహార్ జైలు నుంచి 419 మంది ఖైదీల విడుదల, త్వరలో మరో 2581 ఖైదీలు కూడా

న్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీహార్ జైలులోని 419 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బెయిల్‌పై, మరో 63 మందిని ఎనిమిది వారాల అత్యవసర పెరోల్‌పై విడుదల చేసినట్లు వివరించారు. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంోలనే జైళ్లలో రద్దీ తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bENCPj

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...