Monday, March 23, 2020

మహారాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ, జిల్లాల నిర్బంధం: అందుకేనంటూ సీఎం ఉద్ధవ్ థాక్రే

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహిద్దులు ఇప్పటికే మూసేశామని ఆయన తెలిపారు. సోమవారం నుంచి జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుంచే రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. అత్యవసర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vFyG3U

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...