Sunday, March 29, 2020

ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం: ఈ-అడ్మిషన్స్ ద్వారా విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్

అమరావతి: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌ డౌన్ సందర్భంగా విద్యావ్యవస్థకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థుల పరీక్షల సమయంలో ఈ నిర్ణయం రావడం పరీక్షలు వాయిదా పడటం విద్యార్థులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vYNw5V

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...