Sunday, March 29, 2020

కరోనాపై పోరులో మోదీ కొత్త ఐడియా.. కేంద్రం రూల్స్‌ను పక్కనపెడుతూ.. ఇకపై వాళ్లు జనంలోకి..

చైనాలో వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచీ ప్రపంచ మంతటా ‘కరోనా'నే హాట్ టాపిక్ గా కొనసాగుతున్నది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ ప్రకటనకు ముందు, ఆ తర్వాత కూడా ప్రభుత్వం, మీడియా, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కరోనా ఎలా పుట్టిందో.. ఎలా వ్యాపిస్తుందో.. ఎంటి ప్రమాదాలు కొనితెస్తుందో దాదాపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wLAkBG

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...