Monday, March 23, 2020

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణం

భోపాల్: అసెంబ్లీలో తగిన బలం లేకపోవడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధమయ్యారు. సీఎంగా ప్రమాణం చేశారు. సోమవారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WEXX9p

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...