Saturday, March 21, 2020

వయోవృద్ధులకు ఆర్టీసీ అధికారుల హైఓల్టేజీ షాక్: బస్సు ఛార్జీల్లో రాయితీని ఎత్తేసిన అధికారులు

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రల్లో రెండోస్థానంలో నిలిచింది కర్ణాటక. మనదేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన తొలి కేసు కూడా నమోదైంది ఈ రాష్ట్రంలోనే. కర్ణాటకలోని కలబురగికి చెందిన 74 సంవత్సరాల వృద్ధుడొకరుకరోనా వైరస్ బారిన పడి మరణించారు. దీనితోపాటు- ప్రస్తుతం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో వయోధిక వృద్ధులే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wgUzHj

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...