Saturday, March 21, 2020

భయానకంగా వ్యాపిస్తున్నా.. బాధ్యత లేకుండా: సెల్‌ఫోన్‌లో చిట్‌చాట్: రైల్వేస్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మనదేశంలో ఏ రేంజ్‌లో చెలరేగిపోతోందనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని పరిస్థితి నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా 270కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. జనసమ్మర్థంతో ఉండే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39cPe0S

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...