కరోనా వైరస్పై ప్రజల్లో కొన్ని లేనిపోని అపోహలు,ఆందోళన నెలకొన్నాయి. విచ్చలవిడిగా వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్న మెసేజ్లు చాలామందిని భయాందోళకు గురిచేస్తున్నాయి. మరికొందరు తమకు తామే.. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3byfVyE
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment