Saturday, March 21, 2020

కరోనాపై క్షిపణి దాడులు.. కిమ్ జాంగ్ బిత్తిరి చర్య.. వైరస్ లేదంటూనే 2,590 మందిని చంపేశారా?

ప్రపంచానికి కొరకరానికొయ్యగా పేరుపొందిన ఉత్తరకొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ మరో అనూహ్య చర్యకు పాల్పడ్డాడు. మిగతా దేశాలన్నీ కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతుంటే.. తాము మాత్రమే భద్రంగా, బలంగా ఉన్నామనడానికి సంకేతంగా క్షిపణి పరీక్షలు నిర్వహించారు. చైనా సరిహద్దును ఆనుకుని ఉండే నార్త్ ప్యోంగ్యాన్ ఫ్రావిన్స్ భూభాగం నుంచి ఉత్తరకొరియా శుక్రవారం రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పేల్చిందని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uw7DjU

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...