Thursday, March 26, 2020

CM Jagan on Coronavirus: క్రమశిక్షణతోనే జయిద్దాం, నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదు..

కరోనా మహమ్మారిని క్రమశిక్షణతోనే జయిద్దామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి అని.. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని కోరారు. నిన్న సరిహద్దు వద్ద జరిగిన ఘటనలు బాధ కలిగించాయని.. అయినా 200 మందిని తీసుకొని క్వారంటైన్‌కు తరలించామని పేర్కొన్నారు. వారిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uj3VeA

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...