Monday, March 23, 2020

Coronavirus: 83 జిల్లాల్లో లాక్ డౌన్, ప్రధాని తీవ్ర అసంతృప్తి, రోడ్లలో మీటింగ్ లు !

న్యూఢిల్లీ/బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కరోనా వైరస్ ను (COVID-19) అరికట్టడానికి దేశ వ్యాప్తంగా 83 జిల్లాల్లో మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమలుపై ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్షం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీటర్ వేదిక తీవ్ర అసంతృప్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wyd6JP

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...