Saturday, March 28, 2020

కరోనా దెబ్బకు మెంటలెక్కి నగ్నంగా.. వీధిలో వికృతం.. జాంబీలా మెడ కొరికి నెత్తురుతాగి..

విదేశాల నుంచి కరోనాను మొసుకొచ్చి.. కనీసం క్వారంటైన్ లో ఉండకుండా అందరికీ వైరస్ అంటిస్తున్న ప్రబుద్ధుల్ని మనం చూస్తూనేఉన్నాం. కొందరు తెలియక, వ్యాధిపై అవగాహన లేక ఆ పని చేస్తే.. ఇంకొందరు మాత్రం అచ్చం సైకోల్లా ఉద్దేశపూర్వకంగానే జనంలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐలు హోం క్వారంటైన్ నుంచి పారిపోతున్న ఘటనలూ రిపోర్టవుతున్నాయి. ఈలోపే తమిళనాడులో మరో వికృతం వెలుగులోకి వచ్చింది..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yguLf0

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...