Thursday, March 26, 2020

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు.. ఆరు నుంచి 9వ తరగతి వరకూ..

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హైస్కూలు విద్యార్దులను ఎలాంటి పరీక్షలు లేకుండానే తదుపరి క్లాసులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్దితి లేకపోవడం, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా మొగ్గుచూపింది. పరీక్షలు లేకుండా ప్రమోట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3akQZL5

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...