Wednesday, March 25, 2020

జనతా కర్ఫ్యూతో జనాలకు సినిమా.. ఆన్ లైన్ డెలివరీల అడ్డగింతతో రోడ్లపైకి రాలేక సతమతం..

నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించడంతో జనం రోడ్లపైకి రాలేని పరిస్ధితి. నిత్యావసరాల కోసం ఉదయం మూడు గంటల పాటు విరామం ఇవ్వడంతో ఒకేసారి వస్తువుల కోసం జనం భారీగా ఎగబడుతున్నారు. అయితే ఈ రద్దీ తగ్గించేందుకు ఆన్ లైన్ పోర్టళ్లు ఆర్డర్లు అనుమతిస్తున్నా వాటి డెలివరీకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WHtms4

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...