Tuesday, March 31, 2020

coronavirus: షుగర్, పిండి ఉచితంగా ఇవ్వలేరా..? రేషన్ పంపిణీపై దేవినేని ఉమా ఫైర్

ఏపీ ప్రభుత్వంపై విపక్ష టీడీపీ మండిపడింది. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో కూడా సరుకులను ఉచితంగా ఇవ్వకపోవడం సరికాదని ఆగ్రహాం వ్యక్తం చేసింది. బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తే సరిపోతుందా అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోధుమపిండి, చక్కెర ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మంగళవారం దేవినేని ఉమా ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, కొండపల్లిలో పర్యటించారు. సర్వర్లు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/344r73M

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...