ఏపీ ప్రభుత్వంపై విపక్ష టీడీపీ మండిపడింది. కరోనా వైరస్ ప్రబలిన సమయంలో కూడా సరుకులను ఉచితంగా ఇవ్వకపోవడం సరికాదని ఆగ్రహాం వ్యక్తం చేసింది. బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తే సరిపోతుందా అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోధుమపిండి, చక్కెర ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మంగళవారం దేవినేని ఉమా ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, కొండపల్లిలో పర్యటించారు. సర్వర్లు
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/344r73M
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment