Sunday, March 29, 2020

కరోనాను అమెరికా లైట్‌గా తీసుకుందా?: 2200 దాటిన మృతులు: ఇటలీలో 10 వేల మందికి పైగా..!

న్యూయార్క్: భయానక కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అమెరికాకు తెలిసి వస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అతలాకుతలం అవుతోంది. దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటమే దీనికి నిదర్శనం. ఇప్పటికే లక్షా 26 మందికి పైగా అమెరికా పౌరులు వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రులు, ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్‌లల్లో భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JqmK9q

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...