కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు కరోనా అలజడికి ప్రాణభయంతో వణికిపోతుంటే.. దానికంటే ర్యాంకుల సాధనే తమకు ముఖ్యమన్నట్టుగా కొన్ని విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని తూర్పు వడ్డెపాలెంలోని నారాయణ స్కూల్ యాజమాన్యం రహస్యంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WHIsxu
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment