Saturday, March 21, 2020

పారాసిటామాల్ వికటించిందా పిచ్చి కూతలు కూస్తున్నారు.. వైసీపీ రాక్షససేన : టీడీపీ నేతల ఫైర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్నలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ను , అలాగే ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసి మాట్లాడటంపై వారు ధ్వజమెత్తారు .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a6bieW

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...