Thursday, March 26, 2020

తెలంగాణా ప్రభుత్వానికి రూ.5 కోట్ల విరాళం.. సేవలందిస్తున్న వారికి భోజనం : 'మేఘా' ఔదార్యం

కరోనా వైరస్ పై భారత్ యుద్ధం చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించి అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని చెప్పాయి . ఇక ఈ నేపధ్యంలో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు , అలాగే కరోనాపై యుద్ధం చేస్తున్న సైన్యం అయిన వైద్యులు, పోలీసులు, మీడియా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QOImR1

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...