Tuesday, March 24, 2020

లాక్‌డౌన్ ఉన్నా.. మీడియాకు అంతరాయం కలిగిచొద్దు: రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొవిడ్‌-19 విజృంభ‌న నేప‌థ్యంలో ప్ర‌సార మాధ్య‌మాల సేవ‌లకు ఎలాంటి అంతరాయం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాల‌ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శుల(సీఎస్)కు కేంద్రం స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dAEGMG

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...