Saturday, March 21, 2020

ప్రత్యేక విమానం వీడి.. రోడ్డు మార్గం పట్టి: కారులో హైదరాబాద్‌కు చంద్రబాబు: జనతా కర్ఫ్యూకు జై..!

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్.. కొమ్ములు తిరిగిన దేశాధినేతలను సైతం వణికిస్తోంది. పరుగులు పెట్టిస్తోంది. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినా ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తోంది. ఇన్నిరోజులు తన ప్రయాణానికి ప్రత్యేక హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ భయంతో రోడ్డు మార్గం పట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UoUbOQ

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...