Tuesday, March 24, 2020

ఏపీపీఎస్సీలో కొత్త సభ్యుడు: ఛైర్మన్ ఉదయ భాస్కర్‌‌కు చెక్ పెట్టిందా? త్వరలో సలహాదారులు కూడా?

అమరావతి: రాష్ట్రంలో అత్యంత కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో రాష్ట్ర ప్రభుత్వం పెను మార్పులకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఉదయ భాస్కర్.. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడు కావడం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. కారణాల నేపథ్యంలో ఆయన చేతులు కట్టేసే దిశగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33NGNbw

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...