Friday, March 27, 2020

కరోనా ఎఫెక్ట్ : రిమాండ్ ఖైదీ మృతి.. ఆల్కాహాల్ అనుకుని అది తాగి..

కేరళలో దారుణం జరిగింది. పాలక్కడ్ జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మద్యం అనుకుని శానిటైజర్ తాగి మృతి చెందాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు వెల్లడించారు. మృతుడు రామన్ కుట్టి ఓ కేసులో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం(మార్చి 24) ఉదయం ఉన్నట్టుండి అతను కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UpGS1Z

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...