Friday, March 27, 2020

రోజూ తాగే టీతో కరోనా విరుగుడు? వైరస్ విలయాన్ని ఆపేదెలా? మరణాల్లో కొవిడ్-19 శాతం ఎంతంటే..

‘చైనా హుటాహుటిన ఆస్పత్రిని నిర్మించిన రోజే కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి ఉంటే ఇవాళ్టి దుస్థితి వచ్చేది కాదేమో' తరహా వాదన రోజురోజుకూ బలపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ జెట్ స్పీడులో వ్యాపిస్తూ వేలమందిని బలితీసుకుంటున్నది. భారతకాల మానం ప్రకారం శుక్రవారం సాయంత్రం వరకు అన్ని దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 25వేలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UJP4sy

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...