Friday, March 27, 2020

రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ మౌనం.. ఆశలు వదిలేసుకున్నట్లేనా ?

మే నెలలో రాజధాని తరలింపుకు సిద్దమైన ఏపీ సర్కారుకు కరోనా వైరస్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోలేని, అమలు చేయలేని పరిస్ధితి ఉంది. దీంతో వైసీపీ సర్కారు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తోంది. వచ్చే నెల 14 వరకూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UKyqcz

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...