Sunday, March 29, 2020

కరోనా వైరస్‌లో కొత్త ట్విస్ట్: పేషెంట్లకు వాసన, రుచి తెలియట్లేదంటే..మృత్యువు సమీపించినట్టేనట

న్యూయార్క్: భయానక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఓ సరికొత్త అంశాన్ని కనిపెట్టారు. కరోనా వైరస్ సోకిన పేషెంట్..క్రమంగా వాసనను కోల్పోతారని, రుచి తెలియకుండా పోతుందని తేల్చారు. దీనిపై హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అమెరికాలో లక్షా 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JmYBR4

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...