Saturday, March 28, 2020

కరోనా విలయం .. చిన్నారులు ఆహారం దొరక్క గడ్డి తింటున్న వైనం .. ఇండియాలోనే ఈ దారుణం

కరోనా విలయం కొనసాగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు పట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితికి కారణం అవుతుంది. చాలా చోట్ల ఆకలి కేకలు అప్పుడే మొదలయ్యాయి. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతున్న ఈ మహమ్మారి ఇప్పుడు భయానక పరిస్థితులను తెచ్చి పెడుతుంది. అమెరికా లాంటి పెద్ద దేశమే కరోనా ధాటికి నరకం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y8HO1Q

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...