ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తోంది. ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లడంతో ఎంతో మంది నిరుపేదల ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కావడంతో తినేందుకు ఆహారం దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ముందుకొస్తున్నాయి. వారిని ఆదుకునేందుకు తమవంతు సహాయం చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి గివ్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్డౌన్ మోడ్లోకి వెళ్లిపోవడంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Up4Z0x
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment