Friday, March 27, 2020

ఏపీలో మరో కరోనా కేసు: 13కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. గుంటూరులో కరోనా సోకిన వ్యక్తి బంధువుకు కరోనా సోకడంతో మరో కొత్త కేసు నమోదైంది. దీంతో గుంటూరులోనే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లయింది. తాజాగా కరోనా కేసుతో పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరుకుంది. coronavirus: తండ్రీకొడుకులను విచక్షణారహితంగా చితకబాదాడు, ఎస్ఐపై వేటు పడింది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33VqE3B

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...