Thursday, March 26, 2020

నాన్నా .. బయటకు వెళ్తే కరోనా వస్తుంది.. వెళ్లొద్దు .. పోలీసుల కుటుంబాల్లో చిన్నారుల రోదన

కరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయినా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న నేపధ్యంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాలు సూచించాయి. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వారిపై లాఠీ ఝుళిపిస్తున్నారు. ఎవరూ బయట తిరగకుండా 24 గంటలు పహారా కాస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jfn7DP

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...