Thursday, March 26, 2020

Coronavirus: కరోనా అనుమానాస్పద వ్యాధితో బెంగళూరులో ఆంధ్రా మహిళ మృతి !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి అనుమానిత వ్యాధి సోకిన మహిళ చికిత్స విఫలమై మృతి చెందిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఇటీవల మక్కా యాత్ర ముగించుకుని కర్ణాటకలోని కుమారుడి ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. బెంగళూరు నగరంలోని బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స విఫలమై ఆ మహిళ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ydva1T

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...