Thursday, March 26, 2020

సీఎం జగన్‌‌ది క్షమించరాని తప్పు.. కరోనా చర్యలపై కన్నా విమర్శలు... చిటికెలో పరిష్కరిస్తామన్న వైసీపీ

లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, బడుగువర్గాల కోసం మోదీ సర్కారు ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ప్రస్తుత విపత్కాలంలో రాజకీయాలు పక్కనపెట్టి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీలు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. ఏపీలోనైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలిచ్చారు. బీజేపీ మాత్రం పాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33NDUat

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...