Sunday, March 29, 2020

కరోనా వద్ద బేరాల్లేవమ్మా: తరతమ భేదాలు చూపని వైరస్: యువరాణిని కబలించిన మహమ్మారి: రాచకుటుంబం

మాడ్రిడ్: కరోనా వైరస్ విలయతాండవానికి స్పెయిన్ అల్లాడుతోంది. ఇటలీ తరువాత ఆ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి స్పెయిన్‌లో. అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించే ఈ అభివృద్ధి చెందిన దేశంలో కరోనా ధాటికి అక్కడి ప్రజలు కుదేలు అవుతున్నారు. రోజురోజుకూ స్పెయిన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 70 వేల మందికి పైగా స్పానిష్ ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. కోలుకుంటోన్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2yj83mt

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...