Saturday, March 28, 2020

కరోనా వైరస్ : భారత్‌ స్టేజ్-3లోకి ప్రవేశించింది.. బాంబు పేల్చిన ఉన్నతాధికారి..

కరోనా వైరస్ వ్యాప్తిలో మొత్తం మూడు దశలు ఉన్నాయి. ఒకటి.. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రం పాజిటివ్‌గా తేలడం. రెండో దశ.. విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా స్థానికులైన కుటుంబ సభ్యులు లేదా వారు కలిసినవాళ్లకు సోకడం. మూడో దశ.. కమ్యూనిటీలో వ్యాప్తి చెందడం.. అంటే ఇక్కడ వైరస్ ప్రత్యేకించి ఎవరి ద్వారా వ్యాప్తి చెందిందని నిర్దారించలేం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dBYPlq

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...