Wednesday, March 25, 2020

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మోదీకి అది తప్పలేదా? ప్రధాని కూడా చేసిచూపారుగా! వైన్ షాపు దగ్గరా ‘లక్ష్మణ రేఖ’

''ఈ 21రోజులు మనం స్వీయనియంత్రణ పాటిద్దాం.. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేద్దాం.. ఇంటిగడపనే లక్షణరేఖగా భావించి దాన్ని దాటకుండా లోపలుందాం'' అంటూ లాక్ డౌన్ ప్రకటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఇవ్వడమేకాదు.. స్వయంగా ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మోదీ 'లక్షణ రేఖ' పిలుపు అందుకున్న దేశం అదీఇదనే తేడాల్లేకుండా అన్ని చోట్లా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JbgySz

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...