Thursday, March 26, 2020

ఏపీ అక్వా రైతుల కోసం యాక్షన్ ప్లాన్: నిర్మలా సీతారామన్: రవాణా సహా సమస్యల పరిష్కారం కోసం.. !

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో అక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నీ మూసుకుపోయాయి. చేపల ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం పొరుగు జిల్లాలకైనా చేరవేయలేని దుస్థితిని మన రాష్ట్రానికి చెందిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JiGHPq

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...