Wednesday, March 25, 2020

ఫేక్ న్యూస్: ఆర్థిక సంవత్సరాన్ని రీసెట్ చేశారా? రిజర్వుబ్యాంకు ఏం చెబుతోంది?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపును పొడిగించిందని, ఆర్థిక సంవత్సరాన్ని కొత్తగా రీసెట్ చేసిందనే వార్తలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా విలేకరుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bnsrRr

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...