Tuesday, March 24, 2020

కరోనా విలయ తాండవం ... 190 దేశాలు .. 14 వేలకు పైగా మరణాలు

కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది.ప్రపంచ దేశాలను భయపెడుతుంది . డ్రాగన్ కంట్రీలో పుట్టిన ఈ మాయదారి వైరస్ క్రమంగా ఇతర దేశాలకు పాకుతూనే ఉంది.. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన లెక్కల ప్రకారం190 దేశాలకు కరోనా విస్తరించింది . ఇక ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన 3,34,981 మంది పడగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WE4Xn6

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...