Tuesday, July 23, 2019

బలపరీక్షలో ఓడిన కాంగ్రెస్-జేడిఎస్ ,అనుకూలం 99 ,వ్యతిరేకం 105

కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పడిపోయింది. కర్ణాటక అసంబ్లీలో ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం సుమారు గంటపాటు సీఎం కుమారస్వామి ప్రసంగం తర్వాత స్పికర్ రమేష్ సాయంత్రం 7.20

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Kt9TI
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...