Sunday, March 22, 2020

Janata Curfew: ఇంట్లో ఉండే కరోనాను ఖతం చేద్దాం, కర్ప్యూ సందర్భంగా ఫ్యామిలీతో మంత్రులు బిజీ...

తెలుగురాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంటి వద్ద ఉండిపోయారు. పిల్ల పాపలతో సరదాగా గడుపుతున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు కుటుంబసభ్యులతో కలిసి జనతా కర్ప్యూలో పాల్గొన్నానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజలంతా స్వచ్చందంగా జనతా కర్ప్యూలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Qz9inW

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...