Monday, March 30, 2020

ఇదీ నేటి భారత ముఖచిత్రం : వలస జీవులతో నిండిపోయిన హైవేలు..

లాక్ డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ వీధుల్లోకి ఒక్కసారిగా ప్రవాహంలా పోటెత్తారు వలస కార్మికులు. పని లేక.. తిండి లేక.. ఖాళీ కడుపులతోనే మైళ్ల దూరం నడిచేందుకు కాలినడక మొదలుపెట్టారు. బీహార్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,రాజస్తాన్,ఛత్తీస్‌ఘడ్.. ఇలా ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థాలకు చేరుకునేందుకు వేలాది కి.మీ కాలి నడకనే ప్రయాణిస్తున్నారు. దీంతో భారత ముఖచిత్రంలో.. ఇప్పుడు హైవేలన్నీ వలస

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vXZnRy

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...