Thursday, March 26, 2020

ఏప్రిల్ 15 లోపు కరోనా కంట్రోల్ అవుతుందా ? లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందా?

కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. అగ్ర దేశాలు సైతం గడగాదలాడుతున్న పరిస్థితి . డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశాలన్నింటినీ చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. ఇక భారత్ పైన కూడా పంజా విసిరిన ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JhEWlS

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...