Wednesday, March 25, 2020

coronavirus: రాజస్థాన్‌లో కరోనా వైరస్ బాధితుల కోసం ఆర్మీ వెయ్యి పడకల ఆస్పత్రి, ఫేక్ అంటోన్న సైన్యం..

కరోనా వైరస్ గురించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయి. దీంతో ప్రజలు కన్ఫ్యూజన్‌కు గురవడంతో.. నిజాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వన్ ఇండియా ముందుకొచ్చింది. వైరస్ గురించి సోషల్ మీడియా తప్పుడు కథనాల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రాజస్థాన్ బర్మార్‌లో ఇండియన్ ఆర్మీ వెయ్యి పడకలతో కూడిన ఆధునాతన ఆస్పత్రిని నిర్మించిందని ప్రచారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vNJNI7

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...