ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ ప్రార్థనా మందిరం ప్రస్తుతం భారత్లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపి సెంటర్గా మారింది. దాదాపు నెల రోజులు మార్చి 15 వరకు ఇక్కడ జరిగిన మత ప్రార్థనల్లో దేశవ్యాప్తంగా 2వేల పైచిలుకు మంది పాల్గొన్నట్టు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఎంతమంది పాల్గొన్నారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. నెల రోజుల పాటు
from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39v7xOX
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment