Monday, March 30, 2020

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పంతులు లేరు, పూలు లేవు..తూతూ మంత్రంగా అంత్యక్రియలు

కరోనావైరస్.. ఎక్కడో పుట్టిన ఈ మహమ్మారి మనదేశంలోకి ప్రవేశించి ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. మొత్తం దేశాన్నే అంధకారంలోకి నెట్టివేసింది. ఇటు ప్రజల పొట్టను కొట్టడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేసేసింది. చివరకు సొంతవారు మరణిస్తే కడచూపు కూడా చూసేందుకు లేకుండా చేసింది. అవును ప్రస్తుతం దేశంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరణించిన వ్యక్తికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JoewP4

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...