Sunday, March 29, 2020

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం: ఏపీ ప్రజలకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు సందేశం: ఇంట్లోనే ఉండాలంటూ..!

అమరావతి: అవిభాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆదివారం 39వ ఆవిర్భావి దినోత్సవాన్ని జరుపుకొంటోంది. విభజన తరువాత కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికార పార్టీగా టీడీపీ చరిత్రను సృష్టించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన ఆ పార్టీ.. ఎన్నో ఆటుపోట్లను చవి చూసింది..సంక్షోభ సమయాలను ధీటుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JoJl6q

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...